ప్రాణాంతకమైన గుట్కాలు అంబరాలు నిషేధం

Deadly Gutkala Ambara Ban పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ అంబార్ అనార్ తో పాటు సిగరెట్లు కూడా నకిలీ విక్రయిస్తూ నా వ్యాపారులపై చర్యలు తీసుకుంటూఈ ప్రాంత ప్రజలు యువకులు క్యాన్సర్…

ఇంటింటి సర్వే తో లబ్ధిదారుల గుర్తింపు

Identification of beneficiaries with house to house survey బీసీజి టికా పై జిల్లా స్థాయి శిక్షణ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ ఇంటింటి సర్వే తో లబ్ధిదారుల గుర్తింపు రామగుండం, మే -27:…

గంగాపూర్ లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 20 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్

About 20 quintals of PDS rice illegally stored in Gangapur గంగాపూర్ లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 20 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ అక్రమంగా తరలించడానికి సిద్ధంగా 40క్వింటాళ్ళ పిడియస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు. పెద్దపల్లి…

భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్

Election Commission of India Chief Election Commissioner Rajeev Kumar సకల ఏర్పాట్లు పూర్తిచేసి కౌంటింగ్ నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పెద్దపల్లి మే 27: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి…

అక్రమ రవాణా నియంత్రించేందుకు జిల్లా సరిహద్దులలో చెక్ పోస్ట్ ల ఏర్పాటు

Establishment of check posts at district borders to control illegal traffic నకిలీ విత్తనాల కట్టడికి ప్రభుత్వ శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్‌ బృందాలు నిరంతరం ప్రత్యేక నిఘా.. నకిలీ,కల్తీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు పీడీ యాక్ట్…

కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు తాజా మాజీ సర్పంచ్

The Congress Party’s new women vice-president is a former sarpanch మంథని రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగిరి లావణ్య అధ్వర్వంలో భారత దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి నీ ఘనంగా నిర్వహించడం…

రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని జిల్లా జడ్జి మోహన్రావు దుర్మరణం

Telangana District Judge Mohan Rao died in a road accident Trinethram News : కాకినాడ జిల్లా రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని జిల్లా జడ్జి మోహన్రావు దుర్మరణం..చెందాడు.జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో కారును కేవీఆర్ ట్రావెల్స్ బస్సు..ఢీకొట్టింది. బస్సు…

అస్తవ్యస్తంగా పల్లెపాలన?

Disorganized rural management అస్తవ్యస్తంగా పల్లెపాలన..!? పల్లెలకు రాని ప్రత్యేకాధికారులు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ప్రజల అవస్థలు.. గ్రామ సభలను నిర్వహించని వైనం కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ మే 27: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గ్రామ పంచయతీ పాలకుల పదవి కాలం…

మళ్లీ పెరుగనున్న ఉష్ణోగ్రతలు

Temperatures will rise again మే 27, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు ఏపీలో వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి జూన్ 3 వరకు ఉష్ణోగ్రతలు మరింత గరిష్టంగా పెరుగుతాయని అంచనా…

నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

Awareness should be raised about the new laws పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం కమీషనరేట్ అధికారులకు, సిబ్బంది కి వర్కుషాప్ నో న్యూ క్రిమినల్ లాస్ (నిసీల్) పై అవగాహన…

You cannot copy content of this page