ప్రజా పాలన, ప్రభుత్వ పథకాల పేరుతో ప్రజలను తిప్పించడం మానుకోవాలి

People should be avoided in the name of public governance and government schemes రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఎన్నికల కోడ్ ముగిసిన మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ చేయక పోవడం వల్ల విద్యుత్…

త్రాగు నీటిపై ఊరిస్తూ ఉసురుమనిపిస్తున్న యాజమాన్యం–CITU

CITU is the owner of drinking water గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాల క్రితం వాడ వాడల తిరుగుతూ కార్మిక వాడల సమస్యలను తెరమీదకి తీసుకొచ్చిన క్రమంలో…

సాయి సుదీక్షిత కు 29 వ నెల చెక్ ను అందజేసిన సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్

Madipelli Mallesh, president of Seva Spurti Foundation, presented the 29th month check to Sai Sudikshita రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్ గాంధీనగర్ కు చెందిన గద్దల అనిల్ కుమార్…

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే

Peddapalli MLA who visited Srikalahasteeshwara Swamy and Kanakadurga Amma of Vijayawada పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఆంధ్రపదేశ్ రాష్టం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పవిత్ర పుణ్య క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానాన్ని మరియు విజయవాడ కనకదుర్గ…

సెక్రటేరియేట్ , హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం

Secretariat, Hyderabad, Telangana State త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ చొరవతో త్వరలోనే 35 కోట్ల రూపాయలతో రామగుండంలో బీసీ సంక్షేమ భవనం ఏర్పాటు బీసీ సంక్షేమ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ రామగుండం నియోజకవర్గం , పారిశ్రామిక…

కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి

The working class should prepare for effective struggles తెలంగాణలో కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖనిలో IFTU పెద్దపెల్లి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంపోరాడి సాధించుకున్న హక్కులను…

డబుల్ బెడ్ రూమ్ 660 మంది డ్రా లబ్ధిదారులు డబుల్ బెడ్ రూమ్ కొరకై రామగుండం తహశీల్దార్ వినతి పత్రం అందజేశారు

Double Bedroom 660 Draw Beneficiaries have submitted a request form to Ramagundam Tehsildar for Double Bedroom రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం మండల పరిధిలోని 660 మంది డ్రా పద్ధతిలో డబుల్ బెడ్ రూమ్…

ప్రకృతి సంపదను కొల్లగోడుతున్న మట్టి మాఫీయాలు

పెద్దపల్లి జిల్లాలో జోరుగా మట్టి దందా, పట్టించుకోని సంబంధించిన అధికారులు పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లాలోని పలు చెరువుల్లో అక్రమ మట్టి దందా జోరుగా సాగుతున్నదని, మట్టి మాఫియా మంథని, రామగుండం నియోజకవర్గాల్లోని చెరువులపై పడిందని, రాజకీయ…

సామాజికవేత్త డాక్టర్ మల్లెపూల వెంకటరమణకు జాతీయ భారత్ సేవా సామ్రాట్ అవార్డు 2024

National Bharat Seva Samrat Award 2024 to Sociologist Dr. Mallepula Venkataramana https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App ప్రముఖ సామాజికవేత్త అమ్మానాదాశ్రమ ట్రస్ట్ చైర్మన్ బీజేపీ సాంస్కృతిక సెల్ కన్వీనర్ డాక్టర్ మల్లెపూల వెంకటరమణ అమ్మానాన్న ఆశ్రమం ద్వారా…

విప్లవోద్యమ నిర్మాణానికి ప్రజలంతా రాజకీయంగా చైతన్యం కావాలి

To build a revolutionary movement, all people need to be politically active విప్లవోద్యమ నిర్మాణానికి ప్రజలంతా రాజకీయంగా చైతన్యం కావాలి. ప్రజల్లో చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని విప్లవకర శక్తులు కొనసాగించాలి. గోదావరిఖని త్రినేత్రం ప్రతినిధి తేదీ 09:06:2024…

You cannot copy content of this page