గోపనపల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన CM రేవంత్‌

CM Revanth inaugurated the Gopanapally flyover Trinethram News : Jul 20, 2024, హైదరాబాద్ మహానగరంలో గోపనపల్లి ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్‌ ప్రారంభించారు. మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే గాంధీతో కలిసి సీఎం ఈ ఫ్లైఓవర్…

Godavari : భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి

The raging Godavari at Bhadrachalam Trinethram News : భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు చేరటంతో ప్రవాహం పెరుగుతోంది. భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ…

Loan Waiver : రూ.లక్ష రుణమాఫీ జరగలేదంటూ ఫిర్యాదులు

Complaints that no loan waiver of Rs రూ.లక్ష రుణమాఫీ తమకు జరగలేదంటూ వ్యవసాయ శాఖకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. గ్రామాలు, మండలాలు, జిల్లా స్థాయుల్లో ఏఈవో, ఏవో, ఏడీఏ, డీఏవోలకు రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. తమకు రుణమాఫీ జరిగిందో…

త్వరలో మేడిగడ్డను సందర్శిస్తా: KTR

Will visit Madigadda soon: KTR Trinethram News : త్వరలో మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తానని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘నిజం ఎప్పుడూ గెలుస్తుంది’ అని ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచింది. మేడిగడ్డ బ్యారేజీ…

Kutbullapur Development Chief MLA : కుత్బుల్లాపూర్ అభివృధ్ధి ప్రధాత ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ కి పలు ఆహ్వానాలు,వినతులు…

Kutbullapur development chief MLA : కుత్బుల్లాపూర్ అభివృధ్ధి ప్రధాత ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ కి పలు ఆహ్వానాలు,వినతులు… ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల…

Sharmila : తెలంగాణ ప్రభుత్వంపై షర్మిల ప్రశంసలు

Sharmila praises the Telangana government Trinethram News : అమరావతి: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రూ. లక్ష వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. జూలై 18వ తేదీన సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Minister Ponguleti Srinivas Reddy : కేసీఆర్ సర్కార్‌లో ఆర్థిక విధ్వంసం

Financial destruction in KCR Sarkar Trinethram News : కరీంనగర్: కేసీఆర్ సర్కార్‌లో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. జాతీయ పార్టీ పేరుతో రాష్ట్రాలతో గొడవలు పెట్టుకుందని విమర్శించారు. కేంద్రం నుంచి సరైన నిధులు…

Shamshabad Airport : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పలు విమానాలు రద్దు

Many flights have been canceled at Shamshabad Airport Trinethram News : హైదరాబాద్‌ ఇప్పటివరకు 35 విమానాలు రద్దు చేసిన ఎయిర్‌పోర్టు అధికారులు.. ఎయిర్‌పోర్టులో పనిచేయని డిస్‌ప్లే బోర్డులు.. మాన్యువల్ బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…

Education System : విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం

New approach in education system 3వ తరగతి వరకు అంగన్ వాడీల్లోనే ప్లేస్కూల్ తరహా బోధన 4 నుంచి సెమీ రెసిడెన్షియల్స్.. విద్యార్థులకు రవాణా సదుపాయం విద్యావేత్తలతో చర్చించి ప్రణాళికలు రూపొందిచాలని విద్యాశాఖకు ముఖ్యమంత్రి ఆదేశాలు Trinethram News :…

Group-2 : గ్రూప్‌ – 2 ఎగ్జామ్ వాయిదా

Postponement of Group-2 Exam Trinethram News : Telangana : ఆగస్ట్‌ 7, 8 తేదీల్లో జరగాల్సిన పరీక్ష.. డిసెంబర్‌కు వాయిదా వేసిన ప్రభుత్వం గ్రూప్‌ – 2లో 783 పోస్టులు,దరఖాస్తు చేసుకున్న 5.51 లక్షల అభ్యర్థులు. నిన్న అభ్యర్థులతో…

You cannot copy content of this page