Operation Sindoor : ఆపరేషన్ సిందూర్’కు హైదరాబాద్ ఆయుధాలు

Trinethram News : ‘ఆపరేషన్ సిందూర్‘తో HYDకు చెందిన పలు కంపెనీలకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ రంగంలోని DRDO, BDL, BELతోపాటు ప్రైవేట్ రంగంలోని అదానీ ఎల్బిట్ అడ్వాన్స్, ఆస్ట్రా మైక్రోవేవ్, అనంత్ టెక్నాలజీస్, ఎంటార్ టెక్నాలజీస్, జెన్ టెక్నాలజీస్ వంటి…

Fire : అఫ్జల్ గంఙ్ పీఎస్ పరిధిలో ఓ భవనంలో అగ్నిప్రమాదం

Trinethram News : గోల్ మసీదు సమీపంలోని ఓ భవనం మూడో అంతస్తులో ఎగిసిపడ్డ మంటలు.. మంటల్లో చిక్కుకున్న ఒక చిన్నారిని, మరికొందరిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

28 New Bars : 28 కొత్త బార్ల మంజూరుకు అనుమతించిన రేవంత్ సర్కార్

Trinethram News : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24, మహబూబాబాద్, బోధన్, నిజామాబాద్, సరూర్ నగర్ మున్సిపాలిటీల్లో ఒక్కో బార్ చొప్పున దరఖాస్తులు ఆహ్వానించిన ఎక్సైజ్ అధికారులు.. గతంలో పలు కారణాల వల్ల తిరస్కరించబడిన బార్లకు తిరిగి అనుమతులు ఇచ్చిన ఎక్సైజ్…

VHR Foundation : పేదవారికి అండగా విహెచ్ఆర్ ఫౌండేషన్

పేద ఆటో కార్మికులను ఆదుకోవడంలో ఆప్తుడు వాళ్ల హరీష్ రెడ్డి రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పట్టణం బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు ఎండి అతరోద్దీన్ రోజువారి కిరాయికి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం…

Sri Chaitanya : సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన ఎన్టిపిసి శ్రీ చైతన్య విద్యార్థులు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం లోని స్థానిక ఎన్టిపిసి టౌన్షిప్ నందుగల శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థులు సీబీఎస్సీ టెన్త్ ఫలితాలలో అద్భుతమైన మార్కులు సాధించారు.మొత్తం 500 మార్కులకు గాను యష్ సింగ్ రాణా 495 టాప్ మార్కులు…

Ranganath : హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ సీరియస్

Trinethram News : హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఆగ్రహం తెప్పించారు హయత్ నగర్ సీఐ. వివాదాస్పద భూముల విషయంపై బాధితులు ఫిర్యాదు చేసినా ఎందుకు కేసు నమోదు చేయలేదని సీరియస్ అయ్యారు. పోలీసులు ఉన్నది బాధితుల కోసమే కదా.. మరెందుకు…

Bhubharati : భూభారతిలో రైతుల సమస్య పరిష్కారం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: దరూర్ మండలం. రెవెన్యూ గ్రామసభల ద్వారా ఆర్జీలను స్వీకరించి నూతన చట్టం ప్రకారం భూ సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారము ధరూర్ మండలం కేరెల్లి గ్రామం,…

Super League Cricket Tournament : రాజుపేట సూపర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా అంకంపాలెం జట్టు

త్రినేత్రం న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండల కేంద్రంలో గత పది రోజులుగా రాజుపేట యూత్ ఆధ్వర్యంలో ములకలపల్లి హైస్కూల్ లో రాజుపేట సూపర్ లీగ్ ను నిర్వహించడం జరిగింది. అయితే ఈ రోజు జరిగిన ఫైనల్…

రైతులకు ఇబ్బంది లేకుండా తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి

డిండి మండలం టీ.గౌరారం, తవక్లపూర్, డిండి, గొనబోయినపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ డిండి (గుండ్ల పల్లి)మే 14 . త్రినేత్రం న్యూస్. డిండి మండలములో నేడు టీ.గౌరారం,…

Nenavat Balu Naik : నూతన వధూవరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్

డిండి (గుండ్ల పల్లి) మే 14 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని తవక్లాపూర్ కొత్తతండా గ్రామానికి చెందిన కొర్ర అంజలి – రవీందర్ నాయక్ కుమార్తె శ్రీ వెన్నెల – సురేష్ గార్ల వివాహా మహోత్సవ వేడుకల్లో పాల్గొని, నూతన వధూవరులను…

Other Story

You cannot copy content of this page