ISRO : షార్లో వందో రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు

షార్లో వందో రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు Trinethram News : ఏపీలో శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ మరో మైలురాయికి సిద్ధమవుతోంది. జనవరిలో 100వ రాకెట్ GSLV-F15 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. దీన్ని పురస్కరించుకుని ఇస్రో అధిపతి డా.సోమనాథ్ ఇటీవల…

Mayawati : జమిలి ఎన్నికలకు మాయావతి మద్దతు

జమిలి ఎన్నికలకు మాయావతి మద్దతు Trinethram News : Dec 15, 2024, జమిలి ఎన్నికలకు BSP చీఫ్ మాయావతి మద్దతు ప్రకటించారు. దీని వల్ల ఖర్చులు తగ్గడమే కాకుండా, పథకాల అమలుకు ఆటంకాలు తప్పుతాయన్నారు. SC, STలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను…

Amit Shah : 2026 నాటికి నక్సల్స్ రహిత భారత్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

2026 నాటికి నక్సల్స్ రహిత భారత్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా Trinethram News : Dec 15, 2024, మార్చి 31, 2026 నాటికి దేశాన్ని న‌క్స‌ల్స్ ర‌హితంగా మారుస్తామ‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ప‌ష్టం…

Onion : మరింత పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు!

మరింత పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు! Trinethram News : ఉల్లి గడ్డ రేట్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.వారం కింద కిలో రూ.30 నుంచి రూ.40వరకు ఉన్న ఉల్లిగడ్డ ఇప్పుడు రూ.75 నుంచి రూ.80కు చేరింది. మరో వారంలో కిలో రూ.100కు చేరే అవకాశం…

PM Modi : ప్రపంచానికి ప్రజాస్వామ్య మాతగా భారత రాజ్యాంగం.. లోక్‌సభలో ప్రధాని మోదీ

ప్రపంచానికి ప్రజాస్వామ్య మాతగా భారత రాజ్యాంగం.. లోక్‌సభలో ప్రధాని మోదీ లోక్‌సభలో రాజ్యాంగంపై రెండు రోజుల పాటు చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, విపక్ష పార్లమెంటు సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. విపక్షాల ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు.…

LK Advani : బిజెపి అగ్రనేత ఎల్ కే అద్వానీ కి అస్వస్థత

బిజెపి అగ్రనేత ఎల్ కే అద్వానీ కి అస్వస్థత Trinethram News : Delhi : డిసెంబర్ 14భారతీయ జనతా పార్టీ బీజేపీ సీనియర్ నాయకుడు.మాజీ ఉప ప్రధాని, ఎల్.కె అద్వానీ (97) ఈరోజు ఉదయం అస్వస్థతకు గురయ్యా రు.దీంతో ఆయన్ని…

PM Modi : ‘ఒకే భారతదేశం, సమున్నత భారతదేశం’ స్ఫూర్తితో మహా కుంభమేళా

‘ఒకే భారతదేశం, సమున్నత భారతదేశం’ స్ఫూర్తితో మహా కుంభమేళా Trinethram News : ప్రయాగరాజ్: కులమతాలకు అతీతంగా ప్రజలందర్నీ ఏకం చేసే మహా యజ్ఞమే కుంభమేళా (Kumbhamela) అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ”ఒకే భారతదేశం,…

Encounter : మరో ఎన్‌కౌంటర్..ఇద్దరు మావోయిస్టుల హతం

మరో ఎన్‌కౌంటర్..ఇద్దరు మావోయిస్టుల హతం Trinethram News : ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా భాష కూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండ్ర అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది.. భద్రతా బలగాలు, మావోయిస్టులకు…

Debate on Constitution : రాజ్యాంగంపై నేడు, రేపు లోక్సభలో చర్చ

రాజ్యాంగంపై నేడు, రేపు లోక్సభలో చర్చ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిTrinethram News : 75 ఏళ్లయిన సందర్భంగా పార్లమెంటులోని ఉభయసభల్లో నేడు, రేపు ప్రత్యేక చర్చ జరగనుంది. లోక్సభలో శుక్రవారం రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ దీనిని ప్రారంభిస్తారు. శనివారం వరకు కొనసాగే…

Pollution : ఎయిర్ పొల్యూషన్​తో ఏటా 15 లక్షల మంది మృతి

ఎయిర్ పొల్యూషన్​తో ఏటా 15 లక్షల మంది మృతి Trinethram News : Dec 13, 2024, ఇండియాలో ఎయిర్ పొల్యూషన్ తో ప్రతి ఏటా15 లక్షల మంది మరణిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో 2009 నుంచి…

You cannot copy content of this page