జనవరి 22న డెలివరీ చేయండి: గర్భిణీ మహిళల విన్నపం

జనవరి 22న డెలివరీ చేయండి: గర్భిణీ మహిళల విన్నపం Trinethram News : న్యూ డిల్లీ: జనవరి 08 2024యావత్ భారతదేశం జనవరి 22వ తేదీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది. ప్రస్తుతం అయోధ్యలో పండగ వాతావరణం కూడా నెలకొంది.…

బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది.

Trinethram News : బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. 11 మంది దోషులకు క్షమాభిక్ష రద్దు చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది. 11 మంది దోషుల శిక్షను తగ్గించేందుకు ప్రభుత్వం చేసిన చర్యలను తప్పుబడుతూ కీలక…

తమిళనాడును మరోసారి భారీ వర్షం ముంచెత్తింది

తమిళనాడును మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు ముంచెత్తుతున్నాయి. దీని కారణంగా కడలూరు, విల్లుపురం, మైలాడుతురై, నాగపట్నం, వెల్లూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, తిరువారూర్, కళ్లకురిచ్చి, చెంగల్‎పట్టు జిల్లాల్లో జనవరి 8న సోమవారం పాఠశాలలకు…

నేడు బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్

Trinethram News : నేడు బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్.. బరిలో 27 పార్టీలకు చెందిన 1,500 మంది అభ్యర్థులు.. పోటీలో షేక్ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ పార్టీ.. ఎన్నికలను బహిష్కరించిన బంగ్లా నేషనలిస్ట్ పార్టీ

రాహుల్‌ న్యాయ యాత్ర లోగో, స్లోగన్‌ ఆవిష్కరణ

Trinethram News : రాహుల్‌ న్యాయ యాత్ర లోగో, స్లోగన్‌ ఆవిష్కరణ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టబోయే ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యాత్ర లోగో, స్లోగన్‌ను ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే…

గమ్యానికి చేరుకున్న ఆదిత్య ఎల్ 1

Trinethram News : ISRO : 9th Jan 2024 గమ్యానికి చేరుకున్న ఆదిత్య ఎల్ 1 ఇస్రో చరిత్రలో మరో మైలురాయి చేరింది. సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 శనివారం తుది కక్ష్య లెగ్రాంజ్ పాయింట్ 1లోకి…

పంబ దగ్గర బస్సులో చెలరేగిన మంటలు

Trinethram News : కేరళ పతనంతిట్టా జిల్లాలోనిశబరిమలలో అగ్నిప్రమాదం పంబ దగ్గర బస్సులో చెలరేగిన మంటలు భయంతో పరుగులు తీసిన భక్తులు పలువురు భక్తులకు స్వల్ప గాయాలు మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది

దేశ చరిత్రలో మరో మైలురాయి ఆదిత్య ఎల్ -1

Trinethram News : దేశ చరిత్రలో మరో మైలురాయి ఆదిత్య ఎల్ -1 ఇస్రో చరిత్రలో మరో మైలు రాయి. ఆదిత్య ఎల్‌-1 సంపూర్ణ విజయం. గమ్యానికి చేరుకున్న ఆదిత్య ఎల్‌-1 వ్యోమనౌక. 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన వ్యోమ నౌక.…

మంత్రివర్గం సూచనల మేరకే గవర్నర్ వ్యవహరించాలి: సుప్రీం కోర్టు

Trinethram News : 6th Jan 2024 మంత్రివర్గం సూచనల మేరకే గవర్నర్ వ్యవహరించాలి: సుప్రీం కోర్టు అవినీతి ఆరోపణలపై అరెస్టైన తమిళనాడు మంత్రి వి.సెంథిల్ బాలాజీ కేసులో తీర్పు మంత్రిని తొలగించే హక్కు గవర్నర్‌కు లేదని సుప్రీం వ్యాఖ్య ఈ…

అస్సాంలో భూకంపం

Trinethram News : 6th Jan 2024 అస్సాంలో భూకంపం అస్సాం భూకంపం సంభవించింది. మోరిగన్ లో శుక్రవారం రాత్రి 11.30గంటల సమయంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై 3.1తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. మోరిగన్…

You cannot copy content of this page