ఆర్మీ ఉద్యోగి కోటేశ్వర్‌రావును చంపిన చైనా మాంజా!

ఆర్మీ ఉద్యోగి కోటేశ్వర్‌రావును చంపిన చైనా మాంజా! లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ వద్ద ఈ ఘటన జరిగింది..ఇండియన్ ఆర్మీలో పనిచేసిన చైనా మంజ తగిలి కోటేశ్వర్ రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ పై ప్రమాదం..

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్’ యాత్రకు శ్రీకారం చుట్టారు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్’ యాత్రకు శ్రీకారం చుట్టారు. తీవ్ర అలర్లు చెలరేగిన మణిపుర్​ నుంచి యాత్రను మొదలుపెట్టారు. గత ఏడాది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో పేరుతో…

ఐఎఎస్ Vs ఐపీఎస్.. నువ్వా నేనా అంటూ ..ఒకరిపై ఒకరు సోషల్ మీడియా లో పోస్టులు పెట్టుకున్న వైనం

ఐఎఎస్ Vs ఐపీఎస్….నువ్వా..నేనా అంటూ ..ఒకరిపై ఒకరు సోషల్ మీడియా లో పోస్టులు పెట్టుకున్న వైనం…కోర్టుకు వెళ్లిన పంచాయితీ…సర్దుకుపోతే బాగుంటుంది..’అంటూ ఇద్దరికి సుప్రీం కోర్టు సూచన..అసలు ఎవరు వారు? దేనికి ఇలా..?.. Trinethram News : అసలేం జరిగింది… కన్నడనాట ఇద్దరు…

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ప్రయాణించే బస్సు దృశ్యం

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ప్రయాణించే బస్సు దృశ్యం. ఈ యాత్ర నేడు మణిపూర్‌లోని తౌబాల్ నుండి ప్రారంభమవుతుంది. 110 జిల్లాల గుండా 67 రోజుల పాటు 6,700 కిలోమీటర్లకు పైగా ఈ యాత్ర…

నూత‌న పారిశ్రామిక కారిడార్ ప్ర‌తిపాద‌న‌ను ఆమోదించండి

నూత‌న పారిశ్రామిక కారిడార్ ప్ర‌తిపాద‌న‌ను ఆమోదించండి. Trinethram News : హైద‌రాబాద్‌-నాగ్‌పూర్ కారిడార్‌కు తుది అనుమతులు ఇవ్వండి * రాష్ట్రానికి ఎన్‌డీసీ, మెగా లెద‌ర్ పార్క్‌, ఐఐహెచ్‌టీ మంజూరు చేయండి * కేంద్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు ముఖ్య‌మంత్రి…

విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్

హైద‌రాబాద్-విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ కు ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబాద్‌-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్ర‌భుత్వం తుది…

తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలారా బి అలర్ట్

తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలారా… బి అలర్ట్….రామమందిరం పేరుతో మీకు వాట్సాప్​లో ఈ మెసేజ్​ వచ్చిందా? అయితే తస్మాత్​ జాగ్రత్త!: సజ్జనార్ హెచ్చరిక అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ఈవెంట్‌కు వీఐపీ టిక్కెట్ల పేరుతో సైబర్ నేరాళ్ల మోసం ఏపీకే ఫైల్‌ను డౌల్…

పదమూడేళ్ల అమ్మాయి.. పాతికేళ్ల అబ్బాయి.. ఇద్దరి సాన్నిహిత్యం ప్రేమేనని తేల్చిన బాంబే కోర్టు

సంచలన తీర్పు….పదమూడేళ్ల అమ్మాయి.. పాతికేళ్ల అబ్బాయి.. ఇద్దరి సాన్నిహిత్యం ప్రేమేనని తేల్చిన బాంబే కోర్టు అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బెయిల్ మంజూరు మైనర్ స్టేట్ మెంట్ ఆధారంగా అత్యాచారం కాదని తెలుస్తోందంటూ వ్యాఖ్య బంగారం నగలతో వచ్చిన బాలికను తీసుకొని…

ఇంటి నుంచే ఓటు వేయండి

ఇంటి నుంచే ఓటు వేయండి _అమల్లోకి కొత్త పద్ధతి ఎలా వేయాలంటే ..? త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చింది. వయోవృద్ధుల్ని , వికలాంగులను గౌరవిస్తూ ఇంటినుంచే…

మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు

మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు.. లిక్కర్ స్కాం కేసులో విచారణ కోసం కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చిన ఈడీ.. ఇప్పటి కే మూడు సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా.. విచారణకు హాజరుకాని కేజ్రీవాల్.. దీంతో, నాలుగో సారి నోటీసులు…

Other Story

You cannot copy content of this page