ప్రముఖ మలయాళ నటుని కుమార్తె వివాహానికి హాజరైన ప్రధాని

Trinethram News : కేరళ: జనవరి 17ప్రముఖ మలయాళ నటుడు సురేశ్ గోపీ కుమార్తె వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సురేశ్ గోపీ పెద్ద కుమార్తె భాగ్య సురేశ్ వివాహం గురువాయుర్ ఆలయంలో బుధవారం జరిగింది. కేరళ పర్యటనలో ఉన్న…

కేరళ పర్యటనలో ప్రధాని మోడీ

Trinethram News : పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ కేరళకు చేరుకున్నారు.. పీఎం కు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి పినరయ్ విజయన్…

త్వరలో కొత్తగా ముద్రించనున్న 500 రూపాయలు నోటుపై అయోధ్య శ్రీరాముని ఫోటో

త్వరలో కొత్తగా ముద్రించనున్న 500 రూపాయలు నోటుపై అయోధ్య శ్రీరాముని ఫోటో ముద్రించనున్న కేంద్ర ప్రభుత్వం.

రామ నామ స్మరణతో మారుమోగుతోన్న దేశం : పాఠశాలలో ప్రజెంట్ సార్‌కు బదులు ‘జై శ్రీరామ్’

Trinethram News : అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశం మొత్తం రామ నామ స్మరణతో మారుమోగుతోంది. ఎక్కడ చూసినా అయోధ్య గురించే చర్చ జరుగుతోంది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భవ్య రామ మందిరం…

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో కృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో కృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది ఈ ఆలయం చెంతనే ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం నిలిపివేసింది

ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ టెక్నాలజీ బారిన పడ్డారు

ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ టెక్నాలజీ బారిన పడ్డారు. మొబైల్ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్న సచిన్ టెండూల్కర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీనిపై మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని వర్గమే అసలైన శివసేన అంటూ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

జల్లికట్టు క్రీడలో45 మంది యువకులకు గాయాలు

Trinethram News : చెన్నై:జనవరి 16త‌మిళ‌నాడులో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించిన జల్లికట్టు క్రీడలో మంగళ వారం అపశృతి చేటు చేసుకుంది. పోలీసులతో సహా 45 మందికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో గాయపడిన వారిని మధురైలోని ప్రభుత్వ ఆసుపత్రికి…

అయోధ్య రాములోరి గర్భగుడి కి బంగారు తలుపులు

Trinethram News : ఉత్తర ప్రదేశ్: జనవరి 16అయోధ్య రామమందిరంలో ఈనెల 22న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. నేటి నుంచి ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభంకా నున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగు తున్నాయి. తాజాగా ఆలయ గర్భగుడికి బంగారు…

You cannot copy content of this page