గుజరాత్ లోని వడోదర లో ఘోర విసాదం నెలకొంది
గుజరాత్ లోని వడోదర లో ఘోర విసాదం నెలకొంది.. హరిణి సరస్సు లో పడవ బోల్తా పడి 11 మంది చనిపోయారు.. చనిపోయిన వారిలో 9 మంది విద్యార్థులు2 టీచర్లు వున్నారు.. పిక్నిక్ లో భాగంగా 27 మంది పడవలో ప్రయానిస్తున్నట్టు…
గుజరాత్ లోని వడోదర లో ఘోర విసాదం నెలకొంది.. హరిణి సరస్సు లో పడవ బోల్తా పడి 11 మంది చనిపోయారు.. చనిపోయిన వారిలో 9 మంది విద్యార్థులు2 టీచర్లు వున్నారు.. పిక్నిక్ లో భాగంగా 27 మంది పడవలో ప్రయానిస్తున్నట్టు…
నేలపైనే నిద్ర.. కొబ్బరి నీళ్లే ఆహారం.. మోదీ ఉపవాస దీక్ష అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని మోదీ కఠిన ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రధాని నేలపైనే నిద్రిస్తున్నారని, కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల…
తమిళనాడులో ఘోరంగా కొట్టుకున్న పూజారులు కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ల ఆలయంలో కనుమ సందర్భంగా పార్వేట ఉత్సవ యాత్ర జరుగుతుంది.కాగా యాత్రలో మొదటి పాట పాడే విషయంలో వివాదం తలెత్తింది. పూజారులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.
ఢిల్లీ ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం.. అనంతరం ఢిల్లీ నుంచి షిల్లాంగ్ బయల్దేరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి._l రేపు షిల్లాంగ్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అధ్యక్షతన నార్త్ ఈస్ట్ కౌన్సిల్ సమావేశం
స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 16వందల 28 పాయింట్ల నష్టాన్ని చవిచూడగా.. నిఫ్టీ 460 పాయింట్ల నష్టంతో ముగిసింది. కొన్ని కంపెనీల షేర్లు బాగా నష్టపోయాయి.
తస్మాత్ జాగ్రత్త.. అమ్మఒడి, చేయూత డబ్బులు వేస్తామని కాల్ చేశారు.. కట్చేస్తే..ఎకౌంట్ లో డబ్బులు మాయం…అలాంటి కాల్స్ తో అప్రమత్తంగా ఉండాలని తెలిపిన పోలీసులు శివ శంకర్. చలువాది టెక్నాలజీ అప్డేట్ అయినట్టుగానే.. సైబర్ క్రిమినల్స్ కూడా అదే రేంజ్లో అప్డేట్…
పాత 2రూపాయల నాణెం ఇస్తే రూ.31 లక్షలు ఇస్తామంటూ వృద్ధుడికి పంగనామం పెట్టిన…. సైబర్ నేరగాళ్లు Trinethram News : తమ వద్ద పాత రూ.2 కాయిన్స్ లేదా రూ.5 కాయిన్స్ ఉంటే తమకు ఇవ్వాలని దానికి బదులుగా లక్షల రూపాయలు…
Trinethram News : భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా నాగాలాండ్లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై గొప్పలు చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా అలక్ష్యం చేశారని…
దిల్లీ: ఫైబర్ నెట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది.. ఆయన దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ…
Trinethram News : న్యూ ఢిల్లీ : సుప్రీంకోర్టులో సైగల భాషతో వాదించిన మహిళా న్యాయ వాది,ఇటీవల సుప్రీంకోర్టులో జరిగిన ఓ కేసు విచారణలో సైగల భాషతో వాదించి సారా సన్నీ అనే మహిళా న్యాయవాది వార్తల్లో నిలిచారు. బధిరురాలు అయిన…
You cannot copy content of this page