సాధారణంగా వేలిముద్రలు, కంటి పాప (ఐరిస్‌) ప్రతి మనిషికి వేర్వేరుగా ఉంటాయి

చెన్నై: సాధారణంగా వేలిముద్రలు, కంటి పాప (ఐరిస్‌) ప్రతి మనిషికి వేర్వేరుగా ఉంటాయి. దాని ఆధారంగా ఇప్పటికే అనేక పరిజ్ఞానాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఉపయోగించుకొని వేలి ముద్ర, ఐరిస్‌ ద్వారా ఫోన్‌ అన్‌లాక్‌ చేస్తున్నాం. వీటికి బదులు ఇప్పుడు శ్వాసతోనే…

ఢిల్లీకి వెళ్తున్న జగన్ ..అమిత్‌ షాతో ప్రత్యేక భేటీ !

పూర్తి స్థాయిలో జగన్ రాజకీయ పర్యటన రాజకీయ సహకారంపై అమిత్ షాతో చర్చించనున్న జగన్ బీజేపీకి ఒక రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సిద్ధం

రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Trinethram News : ఢిల్లీ: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. నేడు అఖిలపక్ష సమావేశం.. ఉభయ సభల ఫ్లోర్ లీడర్లను సమావేశానికి ఆహ్వానించిన కేంద్రం

రాష్ట్రం లో మరో వారం రోజుల్లో ఎన్నికలకోడ్ అమల్లోకి

రాష్ట్రం లో మరో వారం రోజుల్లో ఎన్నికలకోడ్ అమల్లోకి. దేశం మొత్తం 15రాష్ట్రాల్లోరాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికలసంఘం. దేశం మొత్తం 56మంది రాజ్యసభ ఎంపీ స్థానాలకు ఎన్నికలపోలింగ్. ఫిబ్రవరి 8న నామినేషన్.27వ తేది ఎన్నికలు. మొత్తం 56స్థానాలకు…

మహారాష్ట్ర లోని నాగ్‌పుర్‌ లో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ప్రధాన కార్యాలయాన్ని ‘నో డ్రోన్‌’ జోన్‌గా ప్రకటించారు

నాగ్‌పుర్‌: మహారాష్ట్ర లోని నాగ్‌పుర్‌ లో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ప్రధాన కార్యాలయాన్ని ‘నో డ్రోన్‌’ జోన్‌గా ప్రకటించారు. భద్రతా కారణాలరీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో ఫొటోలు తీయడం, వీడియో…

పోటీతత్వం, సవాళ్లు జీవితంలో స్ఫూర్తినిస్తాయి: ‘పరీక్ష పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని మోదీ

ఢిల్లీలోని భారత్ మండపంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కార్యక్రమం విద్యార్థుల్లో పోటీతత్వం ఆరోగ్యకరంగా ఉండాలన్న ప్రధానివిద్యార్థులందరినీ సమానంగా చూడాలని ఉపాధ్యాయులకు హితవు పిల్లలపై ఒత్తిడి తేవొద్దని తల్లిదండ్రులకు సూచన

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

Trinethram News : ఢిల్లీ.. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎన్నికకు షెడ్యూల్‌.. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్.. రాజ్యసభ ఎన్నికలకు ఫిబ్రవరి 27న పోలింగ్‌.. ఏపీలో 3, తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు..

నేడు కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశం

Trinethram News : బీహార్ : జనవరి 29బీహార్‌లో కొత్త ఎన్‌డిఎ ప్రభుత్వం సోమవారం తన తొలి క్యాబినెట్ సమావేశా న్ని నిర్వహించనుంది. పాట్నాలో ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగే సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్…

ఢిల్లీకి సీఎం జగన్?

Trinethram News : ఏపీ సీఎం జగన్ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షా సహా కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఆయన కలవనున్నారని సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, విభజన హామీలు, విశాఖ…

You cannot copy content of this page