ఢిల్లీలో ఏపీపీసీసీ చీఫ్ షర్మిల బిజీబిజీ

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో భేటీ ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హక్కుల సాధనకు మద్దతు తెలపాలని వినతిపత్రం షర్మిల వెంట కేవీపీ తదితర ఏపీ కాంగ్రెస్ సీనియర్లు

నేడు ఝార్ఖండ్‌ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణస్వీకారం 

Trinethram News : జేఎంఎం సీనియర్‌ నేత చంపై సోరెన్‌ ఝార్ఖండ్‌ సీఎంగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయాలని చంపైకి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆహ్వానం అందించారు. అయితే, మనీలాండరింగ్‌ కేసులో హేమంత్‌ సోరెన్‌ సీఎం పదవికి…

ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా!

Trinethram News : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ మరోసారి ఈడీ విచారణకు డుమ్మాకొట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ ఈడీ విచారణకు హాజరుకావాలని గత నెలాఖరున అధికారులు సమన్లు జారీ చేశారు. ఇప్పటికే ఆయా కారణాలతో…

ఆన్లైన్ లోన్ సైబర్ నేరగాళ్లు అధికారుల పేరుతో, వాలంటీర్లకు ఫోన్ చేసి ప్రజల వివరాలు సేకరిస్తున్నారు.

ఉమ్మడి కృష్ణాజిల్లా వాలంటీర్లకు పోలీసులు గురువారం ప్రకటన జారీ చేశారు. పోలీసు అధికారుల పేరుతో వచ్చే ఫోన్ కాల్‌కు స్పందించవద్దన్నారు. ఆన్లైన్ లోన్ సైబర్ నేరగాళ్లు అధికారుల పేరుతో, వాలంటీర్లకు ఫోన్ చేసి ప్రజల వివరాలు సేకరిస్తున్నారు. అటువంటి కాల్స్ పట్ల…

వరుస బాంబు పేలుళ్ల బెదిరింపులు.. ముంబైలో హైఅలర్ట్!

పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరుగుతాయంటూ శుక్రవారం పోలీసులకు సందేశాలు అప్రమత్తమైన పోలీసులు, పలు చోట్ల తనిఖీలు బెదిరింపుల వెనక ఎవరున్నారో తేల్చేందుకు దర్యాప్తు ప్రారంభం

Khelo India Youth Games 2024 పతకాల సంఖ్య

విజేత: మహారాష్ట్ర – 57 బంగారు పతకాలతో 158 పతకాలు 1వ రన్నరప్: తమిళనాడు- 38 బంగారు పతకాలతో 98 పతకాలు 2వ రన్నరప్: హర్యానా 35 బంగారు పతకాలతో 103 పతకాలు

నిర్మలా సీతారామన్ కు స్వీటు తినిపించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

పార్లమెంటుకు వెళ్లే ముందు రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ పై కాసేపు చర్చించిన వైనం

నిర్మలమ్మ బడ్జెట్‌లో ఆదాయపన్ను వర్గాలకు లభించని ఊరట.. స్లాబ్‌లు యధాతథం..

Trinethram News : Delhi వచ్చే 5 ఏళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం కానుందని.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్…

నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్రమోదీ స్పందన

దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్న ప్రధాని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ గ్యారెంటీ అన్న ప్రధాని యువత ఆకాంక్షలను బడ్జెట్ ప్రతిబంబిస్తోందన్న నరేంద్ర మోదీ పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ.1 లక్ష కోట్ల…

పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఉచ్ఛస్థితికి చేరుకుంది: నిర్మలా సీతారామన్‌

సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదం భారత ఆర్థిక మూలాలను పటిష్టం చేసింది. పదేళ్లలో మోదీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేశాయి. బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. నూతన…

You cannot copy content of this page