లోక్‌సభలో 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు

లోక్‌సభలో 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు ఇంటర్నెట్‌డెస్క్‌: 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై లోక్‌సభలో వేటు పడింది. వీరిని శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సభ నుంచి సస్పెండ్‌ చేశారు. తొలుత ఐదుగుర్ని సస్పెండ్‌ చేయగా… ఆ తర్వాత…

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు కేంద్రం అలర్ట్‌

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు కేంద్రం అలర్ట్‌..! శాంసంగ్‌ (Samsung) స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు కేంద్రం అలర్ట్‌ జారీ చేసింది. ఆ కంపెనీకి సంబంధించిన స్మార్ట్‌ఫోన్లలో సెక్యూరిటీ లోపాన్ని గుర్తించామని, వెంటనే తమ ఫోన్లను అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ…

సిక్కింలో హిమపాతం.. 1,217 మందిని రక్షించిన ఆర్మీ

Indian Army: సిక్కింలో హిమపాతం.. 1,217 మందిని రక్షించిన ఆర్మీ గాంగ్‌టక్‌: ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు (Temparature) అంతకంతకూ తగ్గుతున్నాయి. మంచు భారీగా కురుస్తుండటంతో దిల్లీ (Delhi)తోపాటు ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, సిక్కిం (sikkim) తదితర రాష్ట్రాలను చలి వణికిస్తోంది.. మరోవైపు పెద్ద ఎత్తున…

మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురుకాల్పులు

మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురుకాల్పులు పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం సుమారు గంట పాటు కొనసాగిన ఎదురుకాల్పులు మృతులు కసునూరు దళం డిప్యూటీ కమాండర్‌..దుర్గేష్‌తో పాటు మరో మావోయిస్టు ఘటనాస్థలిలో AK47, SLR గన్‌ స్వాధీనం 2019లో…

భారీ లాభాలతో మగీసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

భారీ లాభాలతో మగీసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు… సెన్సెక్స్‌ 929 పాయింట్లు, నిఫ్టీ 256 పాయింట్లు చొప్పున లాభపడ్డ సూచీలు

ఈ నెల 20న మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్.. ఎందుకంటే..?

ఈ నెల 20న మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్.. ఎందుకంటే..? స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో ‘స్విచాఫ్’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని చేస్తుంది. డిసెంబర్ 20వ తేదీన తమ కస్టమర్లు అందరూ వారి స్మార్ట్‌ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేయాలని విజ్ఞప్తి చేసింది.ఈ…

శబరిమలలో భక్తుల రద్దీ – కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం

శబరిమలలో భక్తుల రద్దీ – కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం..!! శబరిమలలో భక్తులు పోటెత్తుతున్నారు. దర్శనానికి 20 గంటలకు పైగా సమయం తీసుకుంటోంది. అయిదు రోజులుగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రద్దీని అంచనా వేయడంలో, ఏర్పాట్ల విషయంలోనూ తప్పుగా నిర్వహించడంపై…

‘భద్రతా వైఫల్యం’పై మోదీ కీలక భేటీ.. లోక్‌సభలో 8 మంది సిబ్బందిపై వేటు

‘భద్రతా వైఫల్యం’పై మోదీ కీలక భేటీ.. లోక్‌సభలో 8 మంది సిబ్బందిపై వేటు దిల్లీ: దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటు లో బుధవారం చెలరేగిన అలజడి పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ…

కాలంచెల్లిన 76 చట్టాల రద్దు

కాలంచెల్లిన 76 చట్టాల రద్దు పార్లమెంటు ఆమోదం దిల్లీ: కాలంచెల్లిన 76 చట్టాలను రద్దు చేసేందుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. జులైలో లోక్‌సభ సమ్మతి పొందిన ఆమోదించిన బిల్లును బుధవారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది దీంతో ఇది పార్లమెంటు ఆమోదం…

You cannot copy content of this page