మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం

మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం. Trinethram News : అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ సమాచారం. ఏడు రోజులపాటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆదేశం. వారంపాటు వేడుకలు నిర్వహించకూడదని కేంద్ర హోంశాఖ…

‘పీఎం రాష్ట్రీయ బాల పురస్కారాలు’.. ఏపీ బాలికకు అవార్డు

‘పీఎం రాష్ట్రీయ బాల పురస్కారాలు’.. ఏపీ బాలికకు అవార్డు Trinethram News : Delhi : వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన 17 మంది బాలలకు ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ ల ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం…

Manmohan Singh : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ కన్నుమూత

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ కన్నుమూత Trinethram News : శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని కన్నుమూశారు. ఎయిమ్స్‌ వైద్యులు అధికారికంగా ఆయన మృతిని ధ్రువీకరించారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో గురువారం (26…

Heavy Rains : తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు

తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు Trinethram News : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు విస్తరంగా వర్షాలు కురుస్తాయని .. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ వార్నింగ్‌…

Budget 2025 : కొత్త బడ్జెట్ కు ముందుకు కీలక డాక్యుమెంట్

కొత్త బడ్జెట్ కు ముందుకు కీలక డాక్యుమెంట్ Trinethram News : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన లోక్సభలో 2025–26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థికశాఖ కీలక డాక్యుమెంటును ఆవిష్కరించింది. బడ్జెట్ లక్ష్యాలను ఈ డాక్యుమెంట్లో…

Rain : చెన్నైకి ఆగ్నేయంగా అల్పపీడనం కేంద్రీకృతం

చెన్నైకి ఆగ్నేయంగా అల్పపీడనం కేంద్రీకృతం Trinethram News : నెల్లూరు – కావలి బెల్ట్ లో తెల్లవారుజాము వరకు కొనసాగిన వర్షాలు.. ఇప్పుడు తిరుపతి జిల్లాలోని కొన్ని భాగాల్లోకి విస్తరించిన వర్షాలు.. తిరుపతి నగరంలో మరో రెండు గంటల వ్యవధిలో అక్కడక్కడ…

వాజ్‌పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

వాజ్‌పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని Trinethram News : Delhi : మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ఢిల్లీలోని ‘సదైవ్‌ అటల్‌’ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్రమోడీ నివాళులర్పించారు.…

Man Sleeping under Train : రైలు పట్టాల పై వ్యక్తి.. పై నుంచి వెళ్లిన రైలు

రైలు పట్టాల పై వ్యక్తి.. పై నుంచి వెళ్లిన రైలు Trinethram News : కేరళ : కేరళలోని కన్నూర్‌లో రైలు పట్టాల కింద పడుకున్న వ్యక్తి.. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్టు రైల్వే పోలీసుల అనుమానం.. కేసు నమోదు చేసి దర్యాప్తు…

Jamili Election Bill : జనవరి 8న జమిలి ఎన్నికల బిల్లు జేఏసీ మీటింగ్

జనవరి 8న జమిలి ఎన్నికల బిల్లు జేఏసీ మీటింగ్ Trinethram News : ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ జనవరి 8న తొలిసారి సమావేశం కానుంది. కమిటీ ఛైర్పర్సన్ తో పాటు సభ్యులు అంతా…

Asaduddin Owaisi : అసదుద్దీన్ ఒవైసీకి కోర్టు నోటీసులు

అసదుద్దీన్ ఒవైసీకి కోర్టు నోటీసులు Trinethram News : ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీకి నోటీసులు జారీ చేసిన యూపీలోని బ‌రేలీ కోర్టు లోక్‌స‌భ‌లో ఎంపీగా ప్ర‌మాణ‌స్వీకారం సంద‌ర్భంగా జై పాల‌స్తీనా అని నిన‌దించ‌డాన్ని త‌ప్పుబ‌డుతూ కోర్టును ఆశ్రయించిన న్యాయ‌వాది వీరేంద్ర గుప్తా…

You cannot copy content of this page