ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంధర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలికిన టీపీసీసీ రాష్ట్ర…

ఘ‌నంగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుక‌లు..హాజ‌రైన ఖ‌ర్గే..రాహుల్..ప్రియాంక

Mallikarjun Kharge : ఘ‌నంగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుక‌లు..హాజ‌రైన ఖ‌ర్గే..రాహుల్..ప్రియాంక నాగ్ పూర్ – మ‌రాఠా లోని నాగ్ పూర్ లో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, మాజీ…

భారత్‌ బియ్యం.. కిలో రూ.25

Indian rice : భారత్‌ బియ్యం.. కిలో రూ.25! లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఓ కొత్త సంక్షేమ పథకంపై దృష్టి పెట్టింది. మార్కెట్‌లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులకు భారంగా పరిణమించిన దృష్ట్యా.. Indian rice :…

2023 ముగింపు…వచ్చే ఏడాది2024 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్

2023 ముగింపు…వచ్చే ఏడాది2024 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఉచితంగా ఆధార్ వివరాలు మార్చుకునేందుకు చివరి తేదీ డిసెంబర్ 31 జనవరి 1 నుంచి కొత్త సిమ్ కొనుగోలుకు డిజిటల్ కేవైసీ తప్పనిసరి డీమాట్ అకౌంట్ నామినేషన్, బ్యాంక్ లాకర్ల…

ఈరోజు ఢిల్లీకి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల

ఈరోజు ఢిల్లీకి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రేపు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినం ఇదే రోజు షర్మిలను పార్టీలో చేర్చుకోవాలనే యోచనలో అధిష్ఠానం! ఆమె చేరికపై సానుకూలంగా స్పందిస్తున్న పార్టీ నాయకులు

నేడే కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం.. నాగ్ పూర్ లో బహిరంగ సభ

Congress: నేడే కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం.. నాగ్ పూర్ లో బహిరంగ సభ.. Nagpur: ఇవాళ కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో భారీ బహిరంగ సభకు పార్టీ…

డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయ్‌కాంత్‌ ) కన్నుమూత

డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయ్‌కాంత్‌ ) కన్నుమూత.. అనారోగ్య సమస్యలు, కరోనా పాజిటివ్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. అధికారికంగా ప్రకటించిన తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి.. యోట్‌ ఆస్పత్రి దగ్గర భారీగా పోలిసుల మోహరింపు..

న్యూఢిల్లీలో మూడు రోజుల పాటు జరిగే ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సుకు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షత వహించనున్నారు.

ఇది మూడవది, మొదటిది జూన్ 2022లో ధర్మశాలలో మరియు రెండవది ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలో జరిగినది.. న్యూఢిల్లీలో మూడు రోజుల పాటు జరిగే ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సుకు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షత వహించనున్నారు. ఇది మూడవది, మొదటిది జూన్…

రాత్రి ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి

మధ్యప్రదేశ్‌లోని గుణాలో విషాదం రాత్రి ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు…

లైంగిక వేధింపుల వివరాల్ని ఈడీ వెల్లడించాల్సిందే

లైంగిక వేధింపుల వివరాల్ని ఈడీ వెల్లడించాల్సిందేదిల్లీ హైకోర్టు స్పష్టీకరణ* సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ను మినహాయించినప్పటికీ, లైంగిక వేధింపులు సహా మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ దరఖాస్తుదారులు కోరినప్పుడు ఈడీ వెల్లడించాల్సి…

Other Story

You cannot copy content of this page