Covid : 2025 మే లో విజృంభిస్తున్న కోవిడ్.. ఇద్దరు మృతి!

నిర్లక్ష్యం వద్దంటున్న విజన్ హాస్పిటల్ డాక్టర్ మహోన్నత. 2020లో కోవిడ్ ప్రపంచ దేశాలను వణికించింది. ఇప్పుడు మరోసారి కోవిడ్ కేసులు దేశంలో నమోదు అవుతున్నాయి. ఇప్పటికే దేశంలో 257 కేసులు నమోదైనట్లు భారత్ కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే క్యాన్సర్తో…

Prashant Kishor : పార్టీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్

Trinethram News : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. జన్ సూరజ్ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీకి తొలి జాతీయ అధ్యక్షుడిగా బీజేపీ మాజీ ఎంపీ ఉదయ్ సింగ్ పేరును ఇవాళ ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. జన…

Highest Rainfall : బెంగళూరులో ఈ సీజన్‌లోనే అతిపెద్ద వర్ష పాతం నమోదు

Trinethram News : May 19, 2025, కర్ణాటకలోని బెంగళూరులో ఈ సీజన్‌లోనే అతిపెద్ద వర్ష పాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.టెక్‌ నగరాన్ని ముంచెత్తిన వరదల కారణంగా జేసీబీపై వెళ్లి ఎమ్మెల్యే బసవరాజ్ పరిశీలన చేశారు. యలహంక, కేఆర్‌పురం, ఇతర ప్రాంతాల్లో…

APCR Report : ముస్లింలపై 184 విద్వేష దాడులు

ఎపిసిఆర్‌ నివేదిక వెల్లడి..! Trinethram News : న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి అనంతరం దేశంలో ముస్లింలు.. సంఘ పరివారానికి టార్గెట్‌గా మారారు. వారిని లక్ష్యంగా చేసుకుంటూ దాడులు, బెదిరింపులు పెరిగిపోయాయి. ఏప్రిల్‌ 11 నుంచి మే 8 వరకు భారత్‌లో…

Golden Temple : స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న పాక్‌.. తిప్పికొట్టిన భారత్

Trinethram News : May 19, 2025, భారత్ ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గోల్డెన్ టెంపుల్‌పై డ్రోన్లు, క్షిపణులతో దాడికి యత్నించింది. అయితే భారత సైన్యం ముందుగానే ఈ ప్రయత్నాన్ని అంచనా వేసి అప్రమత్తమైంది.…

Monsoon : ‘వేగం పెంచిన నైరుతి రుతుపవనాలు’

Trinethram News : నైరుతి రుతుపవనాలు ఈ నెల 24 నాటికే కేరళను తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులు అనుకూలంగా మారడంతో వాటి గమనం వేగంగా ఉందని, ఇవే పరిస్థితులు కొనసాగితే 26 నాటికి రాయలసీమ, 29…

Devendra Singh Arrested : హర్యానాలో పాక్ గూఢచారిగా పనిచేస్తున్న విద్యార్థి దేవేంద్రసింగ్ అరెస్ట్

Trinethram News : 2024 లో కర్తార్‌పుర్‌ కారిడార్ ద్వారా పాకిస్తాన్ వెళ్లి, అక్కడ ఐఎస్ఐ నిఘా అధికారిని కలిశాడని ఆరోపిస్తున్న పోలీసులు.. హర్యానా రాష్ట్రం పటియాలలో పొలిటికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి దేవేంద్ర సింగ్ (25), తన…

Severe Cyclonic : బంగాళాఖాతంలో భారీ తుపాన్

తెలుగు రాష్ట్రాలకు 7 రోజులు భారీ వర్షాలు Trinethram News : Date 17 మే 2025 నైరుతీ రుతుపవనాలు జోరుమీదున్నాయి. నైరుతీ రుతుపవనాలు దూసుకువచ్చేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడు నైరుతీ రుతుపవనాలు దక్షిణ…

Draupadi Murmu : జగద్గురు రామభద్రాచార్యకు జ్ఞానపీఠ పురస్కారం

Trinethram News : న్యూ ఢిల్లీ : ప్రముఖ సంస్కృత వేద పండితుడు, జగద్గురు రామభద్రాచార్య 58వ ‘జ్ఞానపీఠ్’ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు 58వ జ్ఞానపీఠ పురస్కారాన్ని అందించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో శుక్రవారం ఈ వేడుక…

Bharat Bandh : భారత్ బంద్ వాయిదా

Trinethram News : కార్మికులకు అనుకూలంగా శ్రామిక విధానాలు అనేవి ఉండాలంటూ కార్మిక సంఘాలు భారత్ బంద్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 20న నిర్వహించాల్సిన బంద్ ను జులై 9కి వాయిదా వేస్తున్నట్లు సంఘాలు తాజాగా ప్రకటించాయి.భారత్ –…

Other Story

You cannot copy content of this page