Zameer Ahmed : నాకు ఒక బాంబు ఇవ్వండి

పాకిస్తాన్‌పై సూసైడ్ బాంబు దాడి చేస్తా Trinethram News : మా కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్‌తో సంబంధమే లేదు. యుద్ధం వస్తే నేను రెడీగా ఉన్నా మోదీ, షా నాకో సూసైడ్ బాంబ్ ఇస్తే నా ఒంటికి కట్టుకుని పోయి పాకిస్తాన్…

Stampede : తొక్కిసలాటలో ఏడుగురు మృతి

Trinethram News : నార్త్ గోవా-షిర్గావ్ గ్రామంలోని శ్రీదేవి లయీ ఆలయంలో జాతర జరుగుతుండగా తొక్కిసలాట.. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందగా 30 మందికి పైగా గాయాలు.. అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

New Rates : నేటి నుంచి కొత్త రేట్లు అమల్లోకి

Trinethram News : ATM ఛార్జీలు రూ.23 వరకు పెరిగాయి. కొన్ని బ్యాంకులు FD రేట్లను సవరించి, RBL బ్యాంకు గరిష్ఠంగా 7 శాతం వడ్డీని అందించనుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.17 తగ్గింది. 11 రాష్ట్రాల్లోని 15 రీజినల్…

Supreme Court : పహల్గామ్‌ దాడి ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ

Trinethram News : జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్‌ .. పిటిషనర్‌ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం .. పిటిషన్‌ వేసేముందు బాధ్యతగా వ్యవహరించాలన్న కోర్టు దేశంపై బాధ్యత లేదా అంటూ పిటిషనర్‌ పై ఆగ్రహం.. బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బ…

Amit Shah : ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకుని శిక్షిస్తాం

Trinethram News : May 01, 2025, ఉగ్రవాదాన్ని అంతం చేసేంతవరకూ తమ పోరాటం కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం పేర్కొన్నారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకుని శిక్షిస్తాం అమిత్ షా వెల్లడించారు. ఉగ్రవాదులకు సరైన సమాధానం…

Attack on Pakistan : ఏ క్షణంలోనైనా పాక్‌పై దాడి

సర్వసన్నద్ధమవుతున్న భారత్‌!అమెరికా, చైనా సహా పలు దేశాలకు పరిస్థితిని వివరించిన విదేశాంగ శాఖ పీ5 దేశాలతో జైశంకర్‌ చర్చలు తాలిబాన్‌ కూడా మనవైపే.. సీసీఎస్‌ భేటీలో సైనిక సన్నద్ధతపై ప్రధాని సమీక్ష కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు జాతీయ భద్రతా…

Rahul Gandhi : కులగణన చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

Trinethram News : కాకపోతే ఎప్పటిలోగా కులగణన చేపడతారో చెప్పాలి.. కులగణన విషయంలో తెలంగాణ మోడల్ స్టేట్ గా మారింది .. దేశంలో కులగణన చేసేందుకు మా వంతు సహకారం అందిస్తాం.. ఇన్నాళ్లు ఎందుకు ఆలస్యం చేశారో తెలియదు .. ఇప్పుడైనా…

786 Pakistanis leave India : భారత్‌ను వీడిన 786 మంది పాకిస్థానీయులు

Trinethram News : Apr 30, 2025, పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. పాక్‌ పౌరుల వీసాలు రద్దు చేసి, భారత్‌ను వదిలి వెళ్లమని ఏప్రిల్ 29 వరకు డెడ్‌ లైన్ విధించింది. దీంతో,…

ISSకు భారత వ్యోమగామి.. ముహూర్తం ఫిక్స్

భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా ISSకు వెళ్లేందుకు ముహూర్తం ఖరారైంది. శుభాన్షు శుక్లా బృందాన్ని మోసుకెళ్లే యాక్సియోమ్-4 స్పేస్ మిషన్ మే 29న నింగిలోకి దూసుకెళ్లనున్నట్టు ఆక్సియం స్పేస్ సంస్థ మంగళవారం ప్రకటించింది. కాగా ఈ రోదసి యాత్ర ద్వారా ఐఎస్ఎస్ను…

PM Modi : ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ

Trinethram News : న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని అణిచివేసే విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆపరేషన్ నిర్వహణ, సమయం, తేదీ, టార్గెట్‌లను సైన్యమే నిర్ణయిస్తుందని, భారత దళాల సామర్థ్యంపై తమకు పూర్తి విశ్వాసం…

Other Story

You cannot copy content of this page