ప్రపంచంలోని ప్రమాదకర వృత్తుల్లో జర్నలిజం ఒకటి జర్నలిస్టులపై దాడులను యుద్ధ నేరాల కింద పరిగణించాల్సిందే ఐక్యరాజ్యసమితి

Trinethram News : గత మూడు దశాబ్దాలుగా జర్నలిజం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వృత్తులలో ఒకటిగా మారుతుందని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. తమ పనిని నిర్వహించే క్రమంలో 1600 మంది జర్నలిస్టులు మరణించారని యునెస్కో నివేదిక తెలుపుతున్నది. యునెస్కో అంచనాల…

మరోసారి మానవ సహిత జాబిల్లి యాత్ర చేపట్టేందుకు సిద్ధమైన నాసా

వాషింగ్టన్‌: అంతరిక్ష రేసులో ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు అమెరికా కీలక చర్యలు చేపడుతోంది. మరోసారి మానవ సహిత జాబిల్లి యాత్ర చేపట్టేందుకు సిద్ధమైన నాసా .. అంతకంటే ముందు చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు వరుసగా ప్రయోగాలు చేస్తోంది. ఇటీవల…

భారత్‌-ఖతార్‌ల మధ్య సంబంధాలు దృఢంగా మారుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు

Trinethram News : భారత్‌- ఖతార్‌ల మధ్య సంబంధాలు దృఢంగా మారుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ దేశ పాలకుడు షేక్‌ తమిమ్‌ బిన్‌ హమద్‌ అల్‌థానీతో గురువారం సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే…

పశ్చిమ ఆసియాలోనే అతిపెద్ద హిందూ ఆలయం.. ప్రారంభించిన మోదీ

యూఏఈలోని అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 27 ఎకరాల్లో, రూ.700కోట్లతో బీఏపీఎస్ సంస్థ నిర్మించిన ఈ ఆలయాన్ని పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటున్నారు. 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పు, 108 అడుగుల…

భారత్‌, UAE జిందాబాద్‌

ఇక్కడ ఉన్న భారతీయులను చూసి దేశం గర్విస్తోంది. తెలుగు, మళయాళం, తమిళలో మాట్లాడిన మోడీ. 30 ఏళ్ల తర్వాత UAEలో పర్యటించిన తొలి భారత ప్రధానిని నేనే. UAE అధ్యక్షుడు గుజరాత్‌ వచ్చినప్పుడు ఆయనను గౌరవించాం. UAE అత్యున్నత పౌరపురస్కారం నాకు…

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్‌ స్వామినారాయణ్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర…

పాకిస్థాన్‌లో ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది

సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను పాకిస్థాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ అత్యధికంగా 101 స్థానాల్లో గెలిచారు. హంగ్‌ తీర్పు ఇచ్చిన పాకిస్థాన్‌ ఓటర్లు. మ్యాజిక్‌ ఫిగర్‌ (113)కు దూరంలో ఆగిపోయిన పార్టీలు.…

బిడ్డను నిద్రపుచ్చి ఓవెన్ లో పడుకోబెట్టిన తల్లి.. అమెరికాలో పసికందు మృతి

ఊయలకు బదులు పొరపాటున ఓవెన్ లో పెట్టానన్న తల్లి కేసు నమోదు చేసి అరెస్టు చేసిన కాన్సాస్ సిటీ పోలీసులు నేరం రుజువైతే 10 నుంచి 30 ఏళ్ల జైలు విధించే అవకాశం

2023లో 59,100 మంది భారతీయులకు దక్కిన అమెరికా పౌరసత్వం

అత్యధికంగా 1.1 లక్షల మంది మెక్సికన్లకు లభించిన అగ్రరాజ్యం సిటిజన్‌షిప్ 2023లో మొత్తం 8.7 లక్షల మందికి పౌరసత్వం ఇచ్చిన యూఎస్ఏ కీలక రిపోర్ట్ విడుదల చేసిన ‘యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్’ ఏజెన్సీ

భారత్‌కు దౌత్య విజయం.. ఖతర్‌ జైల్లో మగ్గుతున్న నేవీ మాజీ అధికారులకు స్వేచ్ఛ

Trinethram News : ఖతర్‌లో గూఢచర్యం ఆరోపణలపై 2022లో 8 మంది భారత నేవీ మాజీ అధికారుల అరెస్టు 2023లో నిందితులకు మరణ శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు భారత ప్రభుత్వ అప్పీలుతో మరణ శిక్షను జైలు శిక్షగా కుదింపు…

You cannot copy content of this page