ఈ ఏడాది తెలంగాణలో తొలి కోవిడ్ మరణం కేసు నమోదు

ఈ ఏడాది తెలంగాణలో తొలి కోవిడ్ మరణం కేసు నమోదు హైదరాబాద్‌: దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కరోనా వైరస్‌ మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. భారత్‌తోపాటు తెలంగాణలోనూ మళ్లీ కోవిడ్‌ కలవరం రేపుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి.…

శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో ఏర్పాటు చేయనున్న కరోనా బెడ్లు

శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో ఏర్పాటు చేయనున్న కరోనా బెడ్లు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో కరోనా భాదితుల కోసం ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బొడ్డేపల్లి మీనాక్షి తెలిపారు. కరోనా కట్టడి…

దేశంలో కొత్తగా 628 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 628 కరోనా కేసులు గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 628 కరోనా కేసులు నమోదు కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కి చేరింది. కేరళలో అత్యధికంగా 3,128 కేసులు నమోదు కాగా కర్ణాటకలో మొత్తం 344 యాక్టివ్…

దేశంలో 63 కి చేరిన జేఎన్ 1 కొత్త వేరియంట్ కోవిడ్ కేసులు

దేశంలో 63 కి చేరిన జేఎన్ 1 కొత్త వేరియంట్ కోవిడ్ కేసులు… గోవాలో 34, మహారాష్ట్రలో 9, కర్ణాటక 8, కేరళ 6 , తమిళనాడు 2 తెలంగాణలో 2 కేసులు బయటపడ్డాయి ఇప్పటికే 4,054 యాక్టీవ్ కేసులు ఉన్నాయి..…

తెలంగాణలో డిసెంబర్ 25న 10 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

COVID19 అప్‌డేట్ తెలంగాణలో డిసెంబర్ 25న 10 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. హైదరాబాద్ నుండి గరిష్టంగా 9 కేసులు నమోదయ్యాయి.. ఇప్పటివరకు చికిత్సలో మొత్తం 55 క్రియాశీల కేసులుండాగా 1 కోలుకున్నారు..

తెలంగాణలో జోరుగా ఆల్ప్రా జోలం డ్రగ్స్ విక్రయాలు

తెలంగాణలో జోరుగా ఆల్ప్రా జోలం డ్రగ్స్ విక్రయాలుఆల్ప్రా జోలం విక్రయాలపై 66 కేసులు నమోదు గ్రాము రూ.10 వేలకు విక్రయిస్తున్న ముఠా రెండేళ్లలో రూ.3.14 కోట్ల విలువైన..ఆల్ప్రాజోలం డ్రగ్‌ను సీజ్‌ చేసిన డీఆర్ఐ పరమేశ్వర కెమికల్స్‌ MD కిరణ్ కుమార్..లింగయ్య గౌడ్‌…

విశాఖ లో పెరుగుతున్న కరోనా మహమ్మారి

విశాఖపట్నం విశాఖ లో పెరుగుతున్న కరోనా మహమ్మారి ఇప్పటికే ఏడుగురుకి పాజిటివ్నిర్ధారించిన వైద్య సిబ్బంది విశాఖ పట్నంలో మధురానగర్, ఆరిలోవ, ఎంవీపీ కాలనీకి చెందిన వారికి కోవిడ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య

Covid-19: 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఢిల్లీ : దేశాన్ని కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ దాడి చేస్తున్న మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ప్రస్తుతం కరోనా ఉప వేరియంట్ JN.1…

జేఎన్‌.1 కలకలం.. ఎవరూ ఆందోళన చెందొద్దు: కేంద్రమంత్రి శ్రీపాద్‌ నాయక్‌

Corona: జేఎన్‌.1 కలకలం.. ఎవరూ ఆందోళన చెందొద్దు: కేంద్రమంత్రి శ్రీపాద్‌ నాయక్‌ పనాజీ: కరోనా (Corona) కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 వ్యాప్తిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ (Shripad Naik) అన్నారు..…

ఒక్క కేరళలోనే 2వేల మందికి పైగా పాజిటివ్‌

అయ్యప్ప స్వాములూ.. బహుపరాక్‌!ఒక్క కేరళలోనే 2వేల మందికి పైగా పాజిటివ్‌తమిళనాడు,కర్ణాటక,తెలంగాణల్లోనూకేసులువిశాఖలో మూడు పాజిటివ్ కేసులు రాజమహేంద్రవరంలో వృద్ధురాలికి కొవిడ్‌ దేశంలో కరోనా మహమ్మారి మరోమారు కలకలం రేపుతోంది. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 తీవ్ర రూపం దాలుస్తోంది. కేరళలో మొదలై అన్ని…

You cannot copy content of this page