కాకినాడ జీజీహెచ్‌లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌

కాకినాడ జీజీహెచ్‌లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌.. కాకినాడ జీజీహెచ్‌లో కరోనా కోసం ప్రత్యేక వార్డు.. ఐసోలేషన్‌ సెంటర్‌లో ముగ్గురికి చికిత్స.

దేశంలో 9 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు

దేశంలో 9 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు.. జలుబు చేస్తే టెస్ట్ చేయించుకోవాలా..! దేశంలో మళ్ళీ కరోనా కోరలు చాస్తోంది. కరోనా బాధితుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సుమారు 7 నెలల క్రితం కోవిడ్-19కి సంబంధించిన ప్రజారోగ్య…

27కు చేరిన కరోనా కేసులు.. హైదరాబాద్‌లో మరో 8 మందికి పాజిటివ్

27కు చేరిన కరోనా కేసులు.. హైదరాబాద్‌లో మరో 8 మందికి పాజిటివ్ హైదరాబాద్:డిసెంబర్ 23తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతూ పోతున్నాయి. ఈరోజు తెలంగాణ వైద్యారోగ్య శాఖ కరోనా బులిటెన్ విడుదల చేయగా.. కొత్తగా 9 కేసులు నమోదైనట్టు…

కొవిడ్‌ వ్యాప్తితో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

కొవిడ్‌ వ్యాప్తితో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.. ఏపీలో 4 పాజిటివ్‌ కేసులు నమోదు ఏలూరు-1 వైజాగ్‌-3 JN-1 నిర్ధారణకు జీనోమ్‌ సీక్వెన్సీ పరీక్షలకు శాంపిల్స్ పంపిన వైద్యులు.. పీపీఈ కిట్లు ఆక్సిజన్‌ వెంటిలేటర్‌ ప్రత్యేక వార్డులు ఏర్పాటు.

అంటు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది.. వృద్ధులు, పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టండి

అంటు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది.. వృద్ధులు, పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టండి.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చలి తీవ్రత భారీగా పెరిగింది. వాతావరణ మార్పుతో.. జలుబు, దగ్గుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శీతాకాలంలో ఈ వైరల్ సమస్య…

నిలోఫర్‌లో చిన్నారికి కరోనా.. ఆక్సిజన్‌ సాయంతో చికిత్స

Coronavirus: నిలోఫర్‌లో చిన్నారికి కరోనా.. ఆక్సిజన్‌ సాయంతో చికిత్స! HYDERABAD.. 14 నెలల చిన్నారికి కరోనా సోకింది. 4-5 రోజుల క్రితం తీవ్ర జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన చిన్నారిని వెంటిలేటర్‌పై తీసుకొచ్చారు.. చికిత్స…

తెలంగాణలో పెరుగుతున్న కరోనా: జర జాగ్రత్త

తెలంగాణలో పెరుగుతున్న కరోనా: జర జాగ్రత్త కోకిల డిజిటల్ మీడియాహైదరాబాద్: ప్రతినిధి హైదరాబాద్‌:డిసెంబర్‌ 21దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్త మైంది. కరోనా వ్యాప్తి చెంద కుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ…

కేరళలో విజృంభిస్తున్న కరోనా

కేరళలో విజృంభిస్తున్న కరోనా కేరళలో కరోనా కేసులు మరోసారి విజృంభిస్తున్నాయి. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంరక్షణ మంత్రిత్వశాఖ డాటా ప్రకారం 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 300 కొత్త కేసులు నమోదయ్యాయి. వాటితో పాటు మూడు మరణాలు కూడా సంభవించాయి. వీటితో…

కొవిడ్-19తో మూగబోయిన 15 ఏళ్ల బాలిక!

కొవిడ్-19తో మూగబోయిన 15 ఏళ్ల బాలిక! శివ శంకర్. చలువాది కొవిడ్-19 సోకడంతో 15 ఏళ్ల బాలికకు మాటలు పడిపోయిన ఘటన అమెరికాలో వెలుగుచూసింది. కొవిడ్‌కు కారణమైన సార్స్‌కోవ్-2 వైరస్ నాడీ మండలంపై తీవ్ర ప్రభావం చూపుతుందనడానికి ఇది సంకేతమని వైద్యులు…

గుండెపోటు.. ఇది ఒకప్పుడు నడి వయసు వారికో

గుండెపోటు.. ఇది ఒకప్పుడు నడి వయసు వారికో.. వృద్దులకో వచ్చేది. ఇప్పుడు అలా కాదు.. చిన్న పిల్లలు, యువకులు, నడివయస్సు వారు, వృద్దులు అనేది లేకుండా అందరూ కార్డియాక్ అరెస్ట్ తో ప్రాణాలు కోల్పోతున్నారు.ఇటీవల కాలంలో ఈ మరణాలు ఎక్కువ కావడం…

You cannot copy content of this page