ఆకలి తీర్చిన దేవాలయానికి 99 యేళ్లు

ఆకలి తీర్చిన దేవాలయానికి 99 యేళ్లు మెదక్: అతి సుందర ఆధ్యాత్మిక కట్టడానికి అప్పుడే వందేళ్లకు చేరుకుంది… అడుగు దూరంలో శతాబ్ది ఉత్సవాలు సిద్దం అవుతుంది.. ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్దదిగా పేరొందిన కరుణామయుడు కోవెల… మానవత్వానికి.. మతసామరస్యానికి ప్రత్యేకగా…

ఏసు క్రీస్తు జన్మించిన రోజును క్రైస్తవులు అత్యంత ఘనంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారు

ఏసు క్రీస్తు జన్మించిన రోజును క్రైస్తవులు అత్యంత ఘనంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులందరూ ఎంతో పవిత్రంగా ఈ వేడుకలలో పాల్గొంటారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చర్చీలు అన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.…

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్‌ సంబరాలు

Christmas: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్‌ సంబరాలు.. ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్ధనలు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రార్థనా మందిరాలన్నీ కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటున్నారు. ఏసుక్రీస్తు జన్మించిన పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో…

7 ల‌క్ష‌ల టోకెన్లు జారీ – టీటీడీ..వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నం కోసం

TTD Tokens : 7 ల‌క్ష‌ల టోకెన్లు జారీ – టీటీడీ..వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నం కోసం.. TTD Tokens : తిరుమ‌ల – పుణ్య క్షేత్రం తిరుమ‌ల గిరులు భ‌క్తుల‌తో నిండి పోయింది. గోవిందా గోవిందా శ్రీ‌నివాసా గోవిందా, ఆప‌ద మొక్కుల…

శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం

తిరుమలశ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం.. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఇప్పటికే 7 లక్షల దర్శన టోకెన్లు జారీ చేసిన టీటీడీ.. దర్శన టోకెన్లు కలిగిన భక్తులనే దర్శనానికి అనుమతిస్తున్న టీటీడీ.. జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి…

స్వామి అయ్యప్ప దేవస్థానం నెల్లూరు

స్వామి అయ్యప్ప దేవస్థానం నెల్లూరు స్థానిక వేదయపాలెం స్వామి అయ్యప్ప దేవస్థానం నందు అయ్యప్ప స్వామి వారికి కేరళ సాంప్రదాయమండల పూజల సందర్భంగా శని వారం ఘనంగా ఉష పూజ,ఉచ్చ పూజ, అత్తాలపూజ,శ్రీ వేలి ఉత్సవం నిర్వహించారు.మండల పూజలకు మరియు మధ్యాహ్నం…

మనిషికి ధర్మ మార్గాన్ని చూపేది భగవద్గీత : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

మనిషికి ధర్మ మార్గాన్ని చూపేది భగవద్గీత : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ఈరోజు 129- సూరారం డివిజన్ పూర్ణిమ విద్యానికేతన్ మైదానంలో శివశక్తి ధ్యాన యోగ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా…

స్వామి వారికి విశేష అలంకరణ, పూజలు

బాపట్ల నియోజకవర్గం పిట్టల వాని పాలెం మండలం , గోకరాజు పాలెం గ్రామం లో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారికి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి వారికి విశేష అలంకరణ, పూజలు నిర్వహించడం జరిగింది, తెల్లవారు ఝామున…

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ తిరుపతి:డిసెంబర్ 23తిరుపతిలో ఆఫ్‌లైన్ టికెట్ల జారీ ముందుగానే ప్రారంభమైంది. వాస్తవానికి శుక్రవారం మధ్యాహ్నం నుంచి టికెట్లను జారీ చేయాలని భావించారు. కానీ గురువారం మధ్యాహ్నం నుంచే జనాలు తిరుపతిలోని కౌంటర్ల దగ్గరకు వచ్చారు.…

శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం

తిరుమల: శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం.. ఇవాళ ఉదయం 9 నుంచి స్వర్ణరథంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి సమేతుడైన మలయప్పస్వామి.. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5వరకు వాహన మండపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. రేపు…

You cannot copy content of this page