తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. కాగా ఆదివారం స్వామివారిని 76,058 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,543 మంది భక్తులు తలనీలాలు…

వైభవంగా కొమురెల్లి మల్లన్న కల్యాణం

Trinethram News : 8th Jan 2024 వైభవంగా కొమురెల్లి మల్లన్న కల్యాణం పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ సమన్వయలోపంతో కొండా సురేఖ కాన్వాయ్‌ మిస్‌ చేర్యాల: కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జుస్వామి కల్యాణం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. మార్గశిరమాసం…

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో సీతారాముల కల్యాణ వేడుకలు

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో సీతారాముల కల్యాణ వేడుకలు Trinethram News : హైదరాబాద్ జనవరి 07 2024అయోధ్యలో జనవరి 22వ తేదీన శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో..దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరు స్తోంది. ఈ క్రమంలో హైదా…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃసోమవారం, జనవరి 8,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షంతిథి:ద్వాదశి రా9.10 వరకువారం:సోమవారం (ఇందువాసరే)నక్షత్రం:అనూరాధ రా7.52 వరకుయోగం:గండ రా1.30 వరకుకరణం:కౌలువ ఉ9.12 వరకు తదుపరి తైతుల రా9.10 వరకువర్జ్యం:రా1.29 – 3.05దుర్ముహూర్తము:మ12.28 –…

అయోధ్య రామ మందిరం విశేషాలు!

Trinethram News : 7th Jan 2024 : అయోధ్య రామ మందిరం విశేషాలు! అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతోంది. అయితే ఆలయ రూపకల్పనలో దాగి ఉన్న విశేషాలకు సంబంధించిన పోస్టును బీజేపీ ట్వీట్ చేసింది.

రాముడి విగ్రహ ప్రతిష్టాపన రోజు.. గర్భిణులు కీలక నిర్ణయం

Trinethram News : 7th Jan 2024 రాముడి విగ్రహ ప్రతిష్టాపన రోజు.. గర్భిణులు కీలక నిర్ణయం జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నారు. శ్రీరామ నవమి కాకుండా జనవరి 22ను కూడా పురాణేతిహాసాల్లో అత్యంత పవిత్ర దినం.…

అయోధ్య రామాలయంలో రాముడి పాదాలను హైదరాబాద్ లో తయారుచేయించిన ఆలయ ట్రస్ట్ సభ్యులు

Trinethram News : అయోధ్య రామాలయంలో రాముడి పాదాలను హైదరాబాద్ లో తయారుచేయించిన ఆలయ ట్రస్ట్ సభ్యులు.. ఈ పాదరక్షలను హైదరాబాద్ వాసి అయిన 64 ఏళ్ల చల్లా శ్రీనివాస్ శాస్త్రి తయారు చేశారు.. ఇప్పుడు చల్లా శ్రీనివాస్ శాస్త్రి రామమందిర…

అక్షింతలను ఏం చేయాలి?

Trinethram News : అక్షింతలను ఏం చేయాలి..?? అక్షతలు ఇంటికి ఇచ్చిన తర్వాత వాటిని వృద్ది చేసుకొని దేవుని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. (వృద్ధి చేసుకోవడం అంటే మన ఇంట్లో తయారు చేసుకొన్న అక్షతలకు అయోధ్య నుండి వచ్చిన వాటిని కలపడమే.)…

రేపు జనవరి 07 ఆదివారం సఫల ఏకాదశి సందర్భంగా

Trinethram News : ఏకాదశీ వ్రత మహిమ సఫల ఏకాదశి రేపు జనవరి 07 ఆదివారం సఫల ఏకాదశి సందర్భంగా… సఫల ఏకాదశి మార్గశిర మాసంలో వస్తుంది. ఈ ఏకాదశి మాహాత్మ్యం శ్రీకృష్ణధర్మరాజుల సంవాదరూపంలో బ్రహ్మాండపురాణము నందు వర్ణించబడింది. “కృష్ణా! మార్గశిర…

వాడపల్లి వెంకన్న విజయగాథ

Trinethram News : వాడపల్లి వెంకన్న విజయగాథ… ఒకప్పుడు జీతాలు లేవు… నేడు కోట్ల రూపాయల అభివృద్ధి… దేశం నలుమూలల నుంచి భక్తజనం… వాడపల్లి వెంకన్న.. ఈ పేరు తెలియనివారు దేశంలో లేరంటే అతిశయోక్తి కాదు. స్వామి వారి మహత్యం అటువంటిది.…

Other Story

You cannot copy content of this page