యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

స్వామివారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటల సమయం ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం ఆలయంలో అభిషేక పూజలు, నిత్య కల్యాణాల్లో పాల్గొన్న భక్తులు…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమః ఆదివారం, ఫిబ్రవరి11,2024ఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షంతిథి:విదియ రా1.03 వరకువారం:ఆదివారం (భానువాసరే)నక్షత్రం:శతభిషం రా9.21 వరకుయోగం:పరిఘము మ2.00 వరకుకరణం:బాలువ మ3.22 వరకు తదుపరి కౌలువ రా1.03 వరకువర్జ్యం:ఉ.శే.వ.7.12వరకు మరల తె3.18 – 4.47దుర్ముహూర్తము:సా4.24 – 5.09అమృతకాలం:మ2.39…

నాగోబా జాతర : వైభవంగా సాగుతున్న నాగోబా జాతర.. బారులు తీరిన భక్తులు

Trinethram News : ఆదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర వైభవంగా సాగుతోంది. దర్శ నానికి భక్తులు బారులు తీరారు.. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల తాకిడి…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 11-ఫిబ్రవరి-2024 ఆదివారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం .. నిన్న 10-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,158 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 24,801 మంది… నిన్న స్వామివారి…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమః🙏🏻శనివారం, ఫిబ్రవరి 10,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షంతిథి:పాడ్యమి తె3.27 వరకువారం:శనివారం (స్థిరవాసరే)నక్షత్రం:ధనిష్ఠ రా11.01 వరకుయోగం:వరీయాన్ సా5.04 వరకుకరణం:కింస్తుఘ్నం సా4.34 వరకు తదుపరి బవ తె3.27 వరకువర్జ్యం:తె5.42నుండిదుర్ముహూర్తము:ఉ6.33 – 8.04అమృతకాలం:మ1.15 –…

అమ్మవారిని దర్శించుకున్న కమలాపురం ఎమ్మెల్యే రవీంద్ర రెడ్డి

Trinethram News : చందోలు గ్రామంలో వేంచేసి వున్నశ్రీ బగళాముఖీ అమ్మవారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ, కమలాపురం శాసనసభ్యులు అయిన శ్రీ పోచం రెడ్డి రవీంద్ర రెడ్డి గారు కుటుంబ సమేతంగా…

శ్రీశైలం దేవస్థానంలో మహా అపచారం

భక్తులకు పంపిణీ చేసిన పులిహార ప్రసాదంలో మాంసపు ముక్క. బ్రహ్మానందరాయ గోపురం దగ్గర ప్రసాదాల పంపిణీలో ఘటన. పులిహారలో మాంసపు ముక్కను గుర్తించిన భక్తుడు హరీష్ రెడ్డి. దేవస్థానం అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసిన భక్తుడు. అధికారుల పర్యవేక్షణ లోపం పై…

గుణదల మేరీ మాత ఉత్సవాలు ప్రారంభం

విజయవాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.. శతాబ్ధి ఉత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను వికర్‌ జనరల్‌ మోన్సిన్యోర్‌ మువ్వల…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ 09-ఫిబ్రవరి-2024శుక్రవారం తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ నిన్న 08-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 57,357 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 18,924 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.52 కోట్లు…

అప్పన్న ఉత్సవాల నిర్వహణ ప్రశంసనీయం

భక్తులకు పూర్తిస్ధాయి సదుపాయాలు కల్పించండి విశాఖ శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర పెందుర్తి,ఫిబ్రవరి8 : సింహచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో ఇటీవల కాలంలో నిర్వహిస్తున్న పలు ఉత్సవాల నిర్వహణ ప్రశంసనీయమని విశాఖ శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సరస్వతీ మహా స్వాములు…

You cannot copy content of this page