4 రోజులపాటు నారా భువనేశ్వరి పర్యటన

రేపటి నుంచి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర 4 రోజులపాటు నారా భువనేశ్వరి పర్యటన రేపు రాయచోటి నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటన ఎల్లుండి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న భువనేశ్వరి.. అనంతరం బద్వేలు నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటన ఈనెల 22న గూడూరు,…

కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్

నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. YS షర్మిల సమక్షంలో ఇవాళ హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్ కి కేటాయించడం…

జనసేనలోకి వంగవీటి రాధా..?అవనిగడ్డ నుంచి పోటీ!

ఎంపీ బాలశౌరి గారి సూచనతో జనసేనలో చేరి అవనిగడ్డ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసే ఆలోచనలో రాధా ఉన్నట్లు సమాచారం…ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది!!!

గుండెపోటు తో టెన్త్ విద్యార్థిని మృతి

కడప జిల్లా రాజుపాలెం మండలం కొర్రపాడు లో టెన్త్ విద్యార్థిని లిఖిత(15) గుండెపోటుతో మృతి చెందింది… నిన్న పరీక్ష రాసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి విద్యార్థులతో మాట్లాడుతూ బాలిక కుప్పకూలింది… వెంటనే పాఠశాల యాజమాన్యం విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే…

కొత్త ఓటు నమోదుకు మరో చివరి అవకాశం

Trinethram News : ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీకి ఎన్నికలు నిర్ణయించడంతో కొత్త ఓటు నమోదుకు మరోసారి చివరి అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్.. ఏప్రిల్ 15వ తేదీలోగా 18 ఏళ్ల వయసు నిండిన వారికి కొత్త ఓటు నమోదుకు…

నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం పై పాట ఆవిష్కరణ

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేస్తున్న నిజం గెలవాలికార్యక్రమం పై పార్టీ నాయకులుదారపనేని నరేంద్ర, పెద్ది వంశీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘‘భువనమ్మ వచ్చింది-భరోసా ఇచ్చింది’’ అనే పాటను పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలు ఆవిష్కరించారు.…

ఆ రన్ వేపై ఎయిర్ ఫోర్స్ విమానాలు ట్రైల్ రన్ నిర్వహించాయి

బాపట్ల జిల్లా కొరిశపాడు వద్ద జాతీయ రహదారిని విమానాలు దిగే రన్ వేలా ఉపయోగించుకునేలా నిర్మించారు. ఆ రన్ వేపై ఎయిర్ ఫోర్స్ విమానాలు ట్రైల్ రన్ నిర్వహించాయి. విపత్తుల సమయంలో ఇక్కడ విమానాలు దిగి .. సహాయ చర్యలు చేపట్టడానికి…

పేరంపేట బాట గంగానమ్మ ఆలయాన్ని దర్శించుకున్న సొంగా

Trinethram News : ఏలూరు జిల్లా. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట లో వేంచేసి ఉన్న శ్రీ బాట గంగానమ్మ వారోత్సవాలు సందర్భంగా ఆలయాన్ని చింతలపూడి టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి సొంగా రోషన్ కుమార్ సోమవారం దర్శించుకున్నారు అనంతరం అన్న…

గందరగోళం నడుమే.. హాట్‌ టాపిక్‌గా ధర్మవరం సీటు !

Trinethram News : పుట్టపర్తి : ‘ అతుకుల బొంత.. రోజూ చింత’ తరహాలో పెద్దల స్థాయిలో బీజేపీ – జనసేన – టీడీపీ కలిసినా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. 👉 ఏ పార్టీ అభ్యర్థి బరిలో నిలిచినా…

కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

కడప నుంచి పోటీ చేయాలని షర్మిలపై ఒత్తిడి పెంచిన అధిష్టానం అధిష్టానం కోరిక మేరకు కడప ఎంపీ గా పోటీ చేసే ఆలోచనలో షర్మిలా రెడ్డి ఈ నెల 25 న కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్ట్ ప్రకటించే అవకాశం

You cannot copy content of this page