ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు

నాకు సీటు రాకుండా సీఎం జగన్ అడ్డంపడ్డారు.. ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు జగన్ సీటు రానివ్వరని కొందరు ముందే చెప్పారన్న నరసాపురం ఎంపీ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే ఉంటానని స్పష్టం చేసిన రఘరామకృష్ణ రాజు జగన్‌కు తగిన గుణపాఠం చెబుతానని…

ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. ఒకేసారి చంద్రబాబు, జగన్ ప్రచారం ప్రారంభం

మార్చి 27న రాయలసీమలోని సొంత నియోజకవర్గాల నుంచి జగన్, చంద్రబాబు ప్రచారం ప్రారంభం మేమంతా సిద్ధం పేరుతో ఉత్తరాంధ్ర వరకూ జగన్ బస్సు యాత్ర నియోజకవర్గాల వారీగా చంద్రబాబు ప్రచారం రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు, సమావేశాలు…

శిద్దా రాఘవరావు తన అనుచరులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం

ఈ నెల 27న చంద్రబాబు సమక్షంలో టిడిపిలోకి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు శిద్దా రాఘవరావు తన అనుచరులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఉమ్మడి ప్రకాశం జిల్లాదర్శి నియోజకవర్గం టిక్కెట్ దక్కేనా?

వృద్ధురాలుని ముక్కలుగా చేసి పెనకచర్ల డ్యామ్ లో!

అనంతపురం జిల్లా. గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లలో దారుణం చోటు చేసుకుంది. బంగారం కోసం గ్రామానికి చెందిన ఓబులమ్మ(84)ను దారుణంగా హత్య చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వృద్ధురాలు ఒంటరిగా ఇంట్లో ఉండేది. ఆమె కుమార్తె హైదరాబాద్లో స్థిరపడింది. ఇటీవల…

నడిరోడ్డుపై స్కూల్ బస్సు దగ్ధం

Trinethram News : తెనాలి – దుర్గి నుంచి నెహ్రూనగర్ తండాకు వెళ్తున్న పాఠశాల బస్సులో మంటలు చెలరేగాయి.బస్సు దుర్గి లోని ఓ ప్రైవేట్ పాఠశాలదిగా చెబుతున్నారు. అందులోని 30 మంది విద్యార్థులు అంతా సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం…

టిడిపి అధిష్టానం పై అలిగిన ఆలపాటి రాజేంద్రప్రసాద్

తనకు ఎక్కడా టికెట్ కేటాయించకపోవడంపై చంద్రబాబుపై ఆగ్రహం… మరి కాసేపట్లో తెనాలిలో మీడియా సమావేశం నిర్వహించనున్న ఆలపాటి… పార్టీ మారతారు అంటూ ఊహాగానాలు..! ఆలపాటి టిడిపికి వ్యతిరేకంగా ఏదైనా ఊహించని నిర్ణయం తీసుకుంటే తెనాలి, గుంటూరు వెస్ట్, పెదకూరపాడు నియోజకవర్గం తీవ్ర…

అందుబాటులో ఉండి సేవచేస్తా.. ఆశీర్వదించండి: నారా లోకేశ్

మంగళగిరిలో తటస్థ ప్రముఖులతో లోకేశ్ భేటీలు అభివృద్ధి పేరు చెపితే మంగళగిరి గుర్తొచ్చేలా చేస్తానన్న లోకేశ్ బీసీలు, ముస్లింల అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందని వ్యాఖ్య

మంత్రి రోజా జీవితంపై పుస్తకం విడుదల

‘రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి’ పేరుతో రోజా బయోగ్రఫీ పుస్తకాన్ని ఆవిష్కరించిన అంబటి, భూమన కార్యక్రమానికి హాజరైన రోజా భర్త సెల్వమణి

ఎవరు ఎలాంటి వారో అర్థమైంది : ఎమ్మెల్యే శ్రీదేవి

‘రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది’ అంటూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆమె అసహనం ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బాపట్ల ఎంపీ సీటుపై ఆమె ఆశ పెట్టుకోగా, ఆ ఎంపీ సీటును టీడీపీ…

గంటా శ్రీనివాసరావుకు బ్యాంక్‌ అధికారుల నోటీసులు

గంటాతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకు నోటీసులు ఇండియన్‌ బ్యాంక్‌ నుంచి..రూ.390 కోట్ల రుణం తీసుకున్న ప్రత్యూష కంపెనీ ప్రత్యూష కంపెనీకి గ్యారెంటీర్‌గా ఉన్న గంటా ఏప్రిల్‌ 6న ఆస్తులు వేలం వేస్తున్న ఇండియన్ బ్యాంక్

You cannot copy content of this page