విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్ల దారి మల్లింపు

విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ డివిజన్‌ పీఆర్‌వో నుస్రత్‌ మండ్రుప్కర్‌ మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్‌ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం–విశాఖపట్నం…

వాలంటీర్ల చేతిలో ఏపీ ప్రజల సమాచారం..ఈసీకి బీజేపీ మైనారిటీ అధ్యక్షులు పిర్యాదు

Trinethram News : AP BJP : ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల వ్యక్తిగత సమాచారం వాలంటీర్ల చేతుల్లోకి వెళ్లిందని బీజేపీ(AP BJP) మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ ఆరోపించారు. డేటా చోరీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని…

గ్రూప్-1 పరీక్షలపై విచారణ వాయిదా

ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. పరీక్షలపై విచారణ ఏప్రిల్ 18న హైకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. గ్రూప్-1 పరీక్షలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో కొన్ని భాగాలపై…

ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఈవో ముకేష్ కుమార్ మీనా కీలక సూచనలు చేశారు

Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ ఇంటింటి ప్రచారం, సభలు, ర్యాలీలు చేపట్టేందుకు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. సభలు,సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల అనుమతులకు రాజకీయ పార్టీలు 48 గంటల ముందే సువిధ పోర్టల్ ద్వారా సంబంధిత రిటర్నింగ్ అధికారికి…

కొనసాగుతున్న వాలంటీర్ల రాజీనామాలు

రాజమండ్రీలో 28 మంది వాలంటీర్లు రాజీనామా మమ్మలని టీడీపీ, జన సేన నాయకులు బెదిరింపులతో పాటు హీనంగా చూస్తున్నారు. రాజీనామ చేసి ప్రజల్లోకి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి వివరిస్తాము అని తెలిపారు.

చంద్రబాబు ‘ప్రజాగళం’ షెడ్యూల్

నేడు పలమనేరు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పర్యటన మొదలు పెట్టనున్నారు. ఇవాళ పలమనేరు తో పాటు పుత్తూరు, మదనపల్లెలో పర్యటిస్తారు. రేపు రాప్తాడు, శింగనమల, కదిరిలో పర్యటిస్తారు. శుక్రవారం శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల…

మేమంతా సిద్ధం అంటూ జగన్, ప్రజాగళం అంటూ…చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇదే

ఆంద్రప్రదేశ్ లో మొదలైన బస్సుయాత్ర…రాయలసీమలో హై ఓల్టేజ్ పాలిటిక్స్.. ఎన్నికల కదనరంగంలో ప్రజలలోకి …మేమంతా సిద్ధం అంటూ జగన్, ప్రజాగళం అంటూ…చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇదే.. ఏపీలో ఎన్నికల వార్‌ షురూ అయింది. మేమంతా సిద్ధం పేరుతో ఏపీ సీఎం జగన్‌…

ముగిసిన ఏపీ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం

అసెంబ్లీ స్థానాల్లో మరో సీటు అదనంగా కోరుతున్న బీజేపీ మొత్తం 11 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పార్టీ భేటీలో చెప్పిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‍సింగ్ అదనంగా ఏ సీటు ఇవ్వబోతున్నారోననే అంశంపై రాని క్లారిటీ రాజంపేట లేదా తంబళ్లపల్లె…

వాలంటీర్ సేవలను విమర్శిస్తే సహించను’.. బుట్టా రేణుక కీలక వ్యాఖ్యలు

శ్రీకాళహస్తి టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక ఖండించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మీడియా సమావేశంలో బుట్ట రేణుక మాట్లాడుతూ బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లుపై చేసిన వ్యాఖ్యలు బాధాకరమని,…

బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం :అచ్చెన్నాయుడు

Trinethram News : Atchannaidu TDP : వాలంటీర్ల విషయంలో టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై శ్రీ అచ్చన్నాయుడు(Atchannaidu TDP) క్లారిటీ ఇచ్చారు. సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు అయన వ్యక్తిగతమైనవేనని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన…

You cannot copy content of this page