నేడు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం సభ లో పాల్గొననున్నారు

Trinethram News టీడీపీ అధినేత చంద్రబాబు రాకకోసం ఫ్లెక్సీలతో నియోజకవర్గ ఇంచార్జ్ ప్రవీణ్ ఫొటోలతో పసుపు మయం అయిన క్రోసూరు…పట్టణం..ఈరోజు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న.. బీసీ నాయకుడు ..జంగా మరియూ వారి ఆత్మీయులు పల్నాడు జిల్లా.. నేడు టిడిపి జాతీయ…

శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం. అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు

ఉగాది ఉత్సవాలలో భక్తుల రద్దీ దృష్ట్యా స్వామి వారి గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలను ఆలయ అధికారులు నేటి నుంచి నిలిపివేశారు. భక్తులకు 3 క్యూలైన్ల ద్వారా మాత్రమే స్వామి అమ్మవార్ల అలంకార దర్శనం కల్పించనున్నారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు…

అలర్ట్.. ఎండ తీవ్రత దృష్ట్యా పెన్షన్‌ ఇచ్చే వేళల్లో మార్పులు.. కొనసాగుతున్న నగదు పంపిణీ

ఆంధ్రప్రదేశ్‌‌లో పింఛన్ల పంపిణీలో నిన్న విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. పంపిణీలో చాలా చోట్ల సమస్యలు కనిపించాయి.. మండుటెండల్లో పెన్షన్‌ కోసం వెళ్లి వృద్దులు తిరుపతి, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చనిపోయారు. ఈ వారమంతా వేడి గాలుల తీవ్రత ఉండటంతో ఇలాంటి…

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ ఫలితాల విడుదల తేదీ ఇదే.. 1:100 నిష్పత్తిలో ఫలితాలు వెలువడేనా?

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్‌ 2 ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. 24 జిల్లాల్లో దాదాపు 1327 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ…

వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం :చంద్రబాబు

Trinethram News : వాలంటీర్లకు సముచిత గౌరవంరావులపాలెం ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని, రాజకీయాలకు దూరంగా ఉంటూ, ప్రజలకు సేవలు అందించే వాలంటీర్లు నెలకు 50 వేలు సంపాదించే అవకాశం…

‘వృద్దాప్య పెన్షన్ ఆపింది చంద్రబాబే’.. మాజీ మంత్రి పేర్ని నాని కీలక ఆరోపణలు

Trinethram News : వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. పెన్షన్లను ఆపింది చంద్రబాబే అని విమర్శించారు. ఏపీ రాజకీయాలు మూడు విమర్శలు, ఆరు ఆరోపణలు అన్నట్టుగా…

సీఎం జగన్ 7వ రోజు బస్సు యాత్రకు అపూర్వ స్పందన

Trinethram News : రాబోయే ఎన్నికలు.. చంద్రబాబుకు ప్రజల మధ్య జరిగే యుద్ధమని అన్నారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబు పాలన, జగన్ పాలన బేరీజు వేసుకుని ఓటు వేయాలని ప్రజలను కోరారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తేనే వాలంటీర్లు ఇంటికొచ్చి…

వైసీపీ ప్రచారానికి దూరంగా అలీ

వాళ్లిద్దరు సిల్వర్‌స్క్రీన్‌పై హాస్యం పండించడంలో వారికి వారే సాటి. వారిద్దరికి ఎవరు రారు పోటీ. వెండితెర మాదిరే రాజకీయాల్లో రాణించాలనుకున్నారు. అక్కడ కమెడియన్లు అయితే ఇక్కడ ఏకంగా హీరోలు అవుతుదామని అనుకున్నారు. కాని రాజకీయాల్లో రాణించడం అంత వీజి కాదు అన్నట్లుగా…

జనసేనను వదలని సింబల్ టెన్షన్

కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాసు గుర్తు.. ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు కేటాయించొద్దని ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు.. ఏటా ఏప్రిల్‌లో ఇదే తరహా ఫ్రీ సింబల్స్ విడుదల చేస్తూనే ఉంటుంది.. గాజు…

You cannot copy content of this page