వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని పై కేసు నమోదు

Trinethram News : ఐపిసి 188, 143, 427 సెక్షన్ల క్రిoద చిలకలపూడి పీఎస్ లో కేసు నమోదు. నిన్న వైసీపీ అనుచరులతో దౌర్జన్యానికి పాల్పడినందుకు గాను కేసు నమోదు చేసిన పోలీసులు. కానిస్టేబుల్ హరికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు.…

సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా వాండ్రాసి పెంచలయ్య

సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా వాండ్రాసి పెంచలయ్యను ఎన్నుకున్నట్లు సమాజ సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి చింతాబాబు తెలిపారు బుధవారం జరిగిన సమాజ సేవా సమితి రాష్ట్ర సమావేశంలో రాష్ట్ర కమిటీ వాండ్రాసి పెంచలయ్యను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఈ…

ఏపీ ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్‌.. మరో రెండు రోజుల్లోనే ఇంటర్‌ రిజల్ట్స్‌!

Trinethram News : అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఏప్రిల్‌ 12వ తేదీన విడుదల చేసేందుకు రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు (BIEAP) ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి ఫలితాలను…

‘నిజం గెలవాలి’ ముగింపు సభ.. తేదీ ఇదే!

Trinethram News : అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) తలపెట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర (Nijam Gelavali) ముగింపుకు వచ్చేసింది.. ఎన్టీఆర్ జిల్లాలో ఈనెల 13న ‘నిజం…

నేటి నుంచి చంద్రబాబు, పవన్‌ ఉమ్మడి ప్రచారం

ప్రజాగళం మూడో విడతలో కలిసి పాల్గొననున్న బాబు, పవన్‌ నేడు తణుకు, నిడదవోలులో చంద్రబాబు, పవన్‌ ఉమ్మడి ప్రచారం ఇవాళ రేపు కుతాని విజయం కోసం ప్రచారం చేయనున్న చంద్రబాబు, పవన్‌ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ప్రచారం

వైసీపీలో చేరిన పోతిన మహేష్

Trinethram News : విజయవాడ పశ్చిమ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బుధవారం సీఎం జగన్ సమక్షంలో పోతిన మహేష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పోతిన మహేష్…

కర్నూలు జిల్లాలో గన్ కలకలం

Trinethram News : కర్నూలు జిల్లా: సార్వత్రిక ఎన్నికల (Elections) వేళ కర్నూలు జిల్లా, పెద్ద కడుబూరు మండలంలో గన్ (Gun) కలకలం రేగింది. పెద్ద తుంబలం గ్రామానికి చెందిన పెద్ద ఉరుకుందు, మరో వర్గానికి.. హులికన్వి గ్రామ పరిధిలో సర్వే…

మేమంతా సిద్ధం-12వ రోజు బుధవారం (ఏప్రిల్ 10) షెడ్యూల్

ఈ యాత్రలో ముఖ్యమంత్రి శ్రీ YS.జగన్మోహన్ రెడ్డి ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం రాత్రి బస నుంచి బయలుదేరుతారు. పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్ , రొంపిచర్ల క్రాస్ , విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుని భోజన విరామం…

ప్రజా మేనిఫెస్టో తయారీకి సాయం చేయండి.. ప్రజలను కోరిన టీడీపీ కూటమి

వాట్సాప్ నంబర్ షేర్ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు మేధావులు, చదువుకున్న వారు తమ సలహాలు, ఆలోచనలు పంచుకోవాలన్న వర్ల రామయ్య ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో ‘ప్రజా మేనిఫెస్టో’ రూపకల్పనకు ఎన్డీయే…

క్రోధి నామ సంవత్సరంలో ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుంది

Trinethram News : పిఠాపురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. నూతన గృహప్రవేశం చేసిన పవన్ కల్యాణ్‌.. అక్కడే పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు.. అనంతరం పురోహితుల ఆశీర్వాదం స్వీకరించారు. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పవన్..…

You cannot copy content of this page