ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు : చంద్రబాబు

Trinethram News : AP : తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు TDP అధినేత చంద్రబాబు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలపై అల్లా కరుణ ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ముస్లిం కుటుంబానికి…

18న నారా లోకేష్ నామినేషన్

Trinethram News : AP : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 18వ తేదీన నామినేషన్ వేయనున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. తనను ఈసారి మంగళగిరి ప్రజలు…

పవన్ కోసం ప్రచారం చేస్తా: నవదీప్

Trinethram News : AP: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు తన మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం చేస్తానని సినీనటుడు నవదీప్ తెలిపారు. పిఠాపురంలోని శ్రీపాద వల్లభ మహాసంస్థానానికి బుధవారం వచ్చిన ఆయన శ్రీపాదవల్లభుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ..…

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

Trinethram News : AP : రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ‘ఈద్ ముబారక్’ చెప్పారు ముఖ్యమంత్రి జగన్. ‘ రంజాన్ పండుగ.. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ…

వినుకొండ వైపునుండి త్రిపురాంతకం వెళ్లే జాతీయ రహదారి పై కార్ అదుపు తప్పి చింత చెట్టుకు ఢీ కొట్టటం తో కార్ లో ఉన్న ఇద్దరు భార్య భర్త అక్కడికి అక్కడే మృతి చెందారు

పల్నాడు జిల్లా. వినుకొండ మండలం లోని ఏ.కొత్తపాలెం గ్రామం లో ఈ రోజు ఉదయం వినుకొండ వైపునుండి త్రిపురాంతకం వెళ్లే జాతీయ రహదారి పై కార్ అదుపు తప్పి చింత చెట్టుకు ఢీ కొట్టటం తో కార్ లో ఉన్న ఇద్దరు…

ఏపీ రాజధానిపై ఆర్‌బీఐ స్పందన !

ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఏదో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వలనే ఆర్‌బీఐ కార్యాలయం ఏర్పాటు విషయంలో నిర్ణయం తీసుకోలేదని ఆ సంస్థ జనరల్‌ మేనేజర్‌ సమిత్‌ తెలిపారు. అమరావతిలో ఆర్‌బీఐ కార్యాలయం ఏర్పాటుపై గుంటూరుకు చెందిన జాస్తి వీరాంజనేయులు 2023లో…

మందుబాబులకు బిగ్ షాక్.. ఏపీలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు

Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ఎన్నికల సమయంలో మద్యం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రభుత్వ రిటైల్ దుకాణాల్లో మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించింది ఎలక్షన్ కమిషన్. ఎంసీసీ నిబంధనల ప్రకారం గత సంవత్సరం…

జగన్ నామినేషన్ దాఖలు తేదీ ఏప్రిల్ 22న

Trinethram News : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 22 వ తేదీన పులివెందులలో నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. ఈ నెల 18 వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయటంతో నామినేషన్…

పవన్ కల్యాణ్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేసిన ఫిర్యాదుపై స్పందన 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరిన ఈసీ ఇటీవల అనకాపల్లి బహిరంగ సభలో సీఎం జగన్‌పై పలు ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్

2014 ఎన్నికల్లో టీడీపీ పార్టీకే మా పూర్తి మద్దతు – మాల మహానాడు సంఘాల నాయకులు

చంద్రబాబుని కలిసి మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు సంఘాల నాయకులు.. 2014, 2019 రెండు ఎన్నికల్లో జగన్ రెడ్డికి సుంపూర్ణ మద్దుతు ఇచ్చాము. ఈసారి 2024కి టీడీపీకి మా సపోర్ట్ అంటున్న మాల మహానాడు సంఘాల నాయకులు.

You cannot copy content of this page