చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీఏ కూటమి నేతల భేటీ

Trinethram News : వివిధ అంశాలపై 2 గంటల పాటు సాగిన కీలక చర్చ భేటీలో పాల్గొన్న పవన్‌, పురందేశ్వరి, అరుణ్‌సింగ్‌, సిద్ధార్థనాథ్‌ సింగ్‌ ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచారశైలి, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చ పరస్పర మార్పు కోరుకుంటున్న వివిధ స్థానాలపై కూటమి…

చంద్రబాబు నివాసంలో కూటమి నేతలతో కీలక భేటీ

Trinethram News : Chandrababu : ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీయే నేతల కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సిద్ధార్థనాథ్ సింగ్, ఇతర పార్టీ నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్…

సీఎం జగన్ బస్సు యాత్రకు వెల్లువలా జనం

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. బస్సు యాత్రకు వెల్లువలా జనం..పోటెత్తారు.

18 న ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్

Trinethram News : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19వ తేదీ నుంచి తొలి విడత పోలింగ్ ప్రారంభమవుతుండగ, జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇదిలా ఉంటే……

ఋషికొండ భీచ్ లో యువకుడు గల్లంతు!!

Trinethram News : విశాఖ: అమరావతి విట్స్ కాలేజ్ విద్యార్థి తేజ(19) ఇంజనీరింగ్ విద్యార్ది గా గుర్తింపు. ఆరుగురు స్నేహితులతో ఋషి కొండ బీచ్ కు వెళ్లిన తేజ సముద్ర సాన్నం చేస్తుండగా గల్లంతైన విద్యార్థి తేజ! పూర్తి వివరాలు తెలియాల్సి…

భారీగా 8 KGS బంగారం – 46 KGS వెండి స్వాధీనం

Trinethram News : కాకినాడ జిల్లా : పెద్దాపురం: పెద్దాపురంలో వాహనాల తనిఖీల్లో భాగంగా భారీగా బంగారం స్వాధీనం పెద్దాపురం సీఐ రవికుమార్ కి రాబడిన సమాచారం మేరకు, పెద్దాపురం ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో డీఎస్పీ లతా కుమారి పర్యవేక్షణలో.. BVC…

గుంటూరు జిల్లాలో జగన్‌ మేమంతా సిద్ధం యాత్ర.. పూర్తి షెడ్యూల్

Trinethram News : ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల జగన్ యాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇక…

ఎన్నికల ఫిర్యాదుల కొరకు ప్రత్యేక ఫోన్ నంబర్ – 9440796184

Trinethram News : పల్నాడు జిల్లా ప్రజలు స్వేచ్చగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడమే మా ప్రధాన ధ్యేయం – ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ సార్వత్రిక ఎన్నికలు – 2024 దృష్ట్యా పల్నాడు జిల్లా వ్యాప్తంగా…

ఎన్నికల వేళ ఏపీలో రూ. 100 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం స్వాధీనం !

Trinethram News : ఎన్నికల వేళ ఏపీలో ఇప్పటి వరకు రూ. 100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్‌, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు…

You cannot copy content of this page