నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది

Trinethram News : May 12, 2024, పోలింగ్ విధుల్లో ఉండే సిబ్బంది ఇవాళ సాయంత్రం తమకు కేటాయించిన ప్రాంతాలకు ఈవీఎంలతో వెళ్లనున్నారు. పోలింగ్‌కు 90 నిముషాల ముందు మాక్‌పోల్ నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.…

వినుకొండ లో జన సునామీ ..వినుకొండ లో బ్రహ్మన్న జోరు

Trinethram News : వినుకొండ పట్టణం లో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ లో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు… ర్యాలీ లో ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మనాయుడు గారు.. ప్రజలకు అభివాదం చేస్తూ, పట్టణం లోని ప్రధాన వీధుల్లో…

వైసిపి లోకి చేరిక

Trinethram News : వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం శానంపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ ఉప సర్పంచ్ మరియు వారి మిత్ర బృందం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరగా, వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు…

ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అభివృద్ధి కి సహాకరించండి

Trinethram News : వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ మండలం పెద్ద కంచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం లో భాగంగా గ్రామాలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు మండల, గ్రామ స్థాయి…

ఇడుపులపాయ కు చేరుకున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ

Trinethram News : కడప జిల్లా దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి….

నంద్యాల ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్

Trinethram News : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌ మద్దతు తెలిపారు. నంద్యాల శాసనసభ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డిని సపోర్ట్ చేస్తూ ప్రచారం నిర్వహించారు. అల్లు అర్జున్ రాకతో ఎమ్మెల్యే శిల్పారవి నివాసం…

రాబోయే మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు’.. చిలకలూరిపేటలో సీఎం జగన్ ప్రచారం

రాష్ట్రంలో పేదలు, పెత్తందారులకు మధ్య యుద్దం జరుగుతోందన్నారు సీఎం జగన్. మరో 36 గంటల్లో ఎన్నికల సమరం రానుందని, ప్రతి ఒక్కరూ సిద్దంగా ఉన్నారా అని ప్రజలను అడిగారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చిలకలూరిపేటకు చేరుకున్నారు. ఎన్నికల…

పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కుటుంబ సభ్యులు

Trinethram News : పిఠాపురం : రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రామ్‌చరణ్ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం పలికిన మెగా అభిమానులు.. రాజమండ్రి నుండి పిఠాపురం బయలుదేరిన రామ్ చరణ్, అల్లు అరవింద్, చిరంజీవి సతీమణి సురేఖ

పిఠాపురంతో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. క్యాంపెయింగ్‎లో సీఎం జగన్ కొత్త ట్రెండ్

ఏపీ ఎన్నికల ప్రచారాన్ని మూడు విడతల్లో నిర్వహించిన వైసీపీ అధినేత, సీఎం జగన్.. చివరి రోజు సుడిగాలి ప్రచారం చేయనున్నారు. ఇవాళ కూడా మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. పిఠాపురంలో ఫినిషించ్‌ టచ్ ఇవ్వబోతున్నారు. పిఠాపురంలో ఎండ్‌ఆఫ్‌ద స్పీచ్‌‎పై అందరిలో…

ఎన్నికల సమరం ఆఖరి ఘట్టానికి చేరుకుంది : Pawan Kalyan

Trinethram News : కూటమి కార్యకర్తలు జాగ్రత్త ఉండాల్సిన సమయమిది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్‌ను చీల్చొద్దు.. కూటమి కార్యకర్తలందరం కలిసి పనిచేద్దాం. వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని తరుముదాం. #TDPJSPBJPWinning

You cannot copy content of this page