భార్యతో కలిసి వచ్చి ఓటు వేసిన పవన్ కల్యాణ్
Trinethram News : మంగళగిరిలో ఓటేసిన జనసేనాని భార్యతో కలిసి వచ్చి ఓటు వేసిన పవన్ కల్యాణ్ పవన్ రాకతో పోలింగ్ బూత్ వద్ద తోపులాట జనాలను కంట్రోల్ చేయడానికి సిబ్బంది అవస్థలు…
Trinethram News : మంగళగిరిలో ఓటేసిన జనసేనాని భార్యతో కలిసి వచ్చి ఓటు వేసిన పవన్ కల్యాణ్ పవన్ రాకతో పోలింగ్ బూత్ వద్ద తోపులాట జనాలను కంట్రోల్ చేయడానికి సిబ్బంది అవస్థలు…
పల్నాడు జిల్లాలో మంత్రి అంబటి రాంబాబు అల్లుడు కారుపై టీడీపీ వర్గీయులు దాడికి దిగారు. ముప్పాళ్ళ మండలం నార్నెపాడులో పోలింగ్ ను పరిశీలించడానికి వెళ్లిన అంబటి అల్లుడు ఉపేష్ కారు పై దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు…
హిందూపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న బాలకృష్ణ దంపతులు ఆర్టీసీ కాలనీ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర
Trinethram News : కడప జిల్లా…చాపాడు మండలం చిన్న గురువలూరులో జరిగిన టిడిపి ఏజెంట్ దాడి ఘటనపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సీరియస్… ఘటనకు పాల్పడిన వందమందిమీద హాత్యాయత్నం కేసు నమోదు చేస్తున్నాం కఠిన చర్యలు తీసుకుంటాం… కొన్ని చోట్ల…
Trinethram News : నరసరావుపేట మండలం దొండపాడు గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు… పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు పై దాడి చేసి 3 కార్లను ధ్వంసం…
Trinethram News : అత్యధికంగా గాజువాక నియోజకవర్గంలో 19.1 శాతం పోలింగ్.. అత్యల్పంగా యర్రగొండపాలెంలో కేవలం 5.2 శాతం మేర పోలింగ్ నమోదు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న గురజాల, మాచర్ల, పుంగనూరుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటింగ్. గురజాలలో 9.5 శాతం..…
Trinethram News : జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి * గుంటూరు,12 మే, 2024:-చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును విని యోగించుకోకుండా చూడాలనే…
Trinethram News : సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించనున్న పోలీస్ అదికారులు, సిబ్బందికి, EX ఆర్మీ ఉద్యోగులకు,ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులకు బ్రీఫింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట…
Trinethram News : నేడు ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి విజయనగరం, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు జిల్లాలు ఈ…
Trinethram News : చెరగని సిరా ద్వారా ఇంటి వద్దే మార్కు చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం అని ఎంకే మీనా స్పష్టం చేశారు.…
You cannot copy content of this page