త్రిపురాంతకంలో అరుదైన జాతికి చెందిన పాములు

A rare species of snakes in Tripurantha Trinethram News : త్రిపురాంతకం మండలం మేడపి గ్రామంలోని ఓ నివాస గృహం వద్ద అరుదైన జాతికి చెందిన కట్ల పాములు కనిపించడంతో అటవీ శాఖ స్నేక్ క్యాచర్ కు సమాచారం…

బైక్ స్కిడ్… మహిళా మృతి

Bike skid… Woman dies Trinethram News : పశ్చిమగోదావరి జిల్లా: పెనుగొండ మండలం సిద్ధంతం రోడ్డు లో వెంకట రమణ రైస్ మిల్ సమీపమం లో ఉదయం స్కూటీ పై ఇద్దరు మహిళలు ప్రయనిస్తున్నారు, వర్షం కారణం గా రోడ్డు…

కృష్ణానది లో గుర్తు తెలియని మృత దేహం

Trinethram News : తాడేపల్లి కృష్ణానది లో గుర్తు తెలియని మృత దేహం… ప్రకాశం బ్యారేజ్ 6వ పిల్లర్ వద్ద కృష్ణానది లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది… ఈ వ్యక్తి నిన్న సాయంత్రం ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి దూకి…

ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్

Trinethram News : ఎన్నికల వేళ ఏపీలో అల్లర్లు చెలరేగాయి. దీంతో పలు పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. దీంతో పరిస్థితి మొత్తం ఆందోళనకరంగా మారింది. కాగా ఈ ఘటనలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. పల్నాడు,…

లోకేష్ రెడ్ బుక్ కేసు విచారణలో మరో కీలక అప్డేట్

Trinethram News : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ రెడ్ బుక్ కేసులో బుధవారం ఏపీ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. నారా లోకేష్‌ను అరెస్ట్ చేయాలంటూ ఏపీ సీఐడీ చేసిన దరఖాస్తుపై ఏసీబీ కోర్టు…

పల్నాడు జిల్లాలో బస్సు ప్రమాదం ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన జగన్.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్ష.

ఏపీలో రీపోలింగ్ కు అవకాశమేలేదు: సీఈవో ముఖేష్ కుమార్ మీనా

Trinethram News : అమరావతి:మే 15ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ భారీ స్థాయిలో నమోద‌యింద‌ని, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పలుచోట్ల 2గంటల వరకు పోలింగ్ కొనసాగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో…

విశాఖలో జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం :బొత్స

Trinethram News : విశాఖ: రాష్ట్రమంతా ఫ్యాన్‌ గాలి బలంగా వీచింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ చేసిన దుష్ప్రచారాన్ని రైతులు నమ్మలేదు జగన్‌ విశాఖలో సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చిన జగన్‌నే ప్రజలు నమ్మారు…

పల్నాడులో ఘర్షణలు.. రంగంలోకి ఎస్పీ

Trinethram News : ఎన్నికల అనంతరం మాచర్ల నియోజకవర్గం పరిధిలోని కారంపూడిలో ఘర్షణలు తలెత్తాయి. దీంతో పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ కాసేపట్లో మాచర్ల రానున్నట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతలు కొనసాగే అవకాశం ఉండటంతో ఎస్పీ మాచర్లలోనే మకాం వేస్తారట. శాంతి భద్రతలు…

ఇప్పటికీ పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న చంద్రబాబు

టీడీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా వైసీపీ రౌడీలు దాడులు చేస్తున్నారు: చంద్రబాబు ఇప్పటికీ పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న చంద్రబాబు ఈసీ, పోలీసు ఉన్నతాధికారులు లా అండ్ ఆర్డర్ పై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి

You cannot copy content of this page