Midday Meal : సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం

తేదీ : 20/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వచ్చే విద్యా సంవత్సరం నుంచి సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజనం అందించినట్లు పౌర శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ అనడం జరిగింది. సంక్షేమ వసతి గృహాలకు కూడా…

MLA Chirri Balaraju : పట్టభద్రుల ఎన్నికల ప్రచారం

తేదీ : 20/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లిలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పట్టభద్రుల ఎన్నికలపై ఉపాధ్యాయులకు…

Medical Camp : దువ్వ 3 లో ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం

తేదీ : 20/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తణుకు మండలం దువ్వ 3 గ్రామంలో 104 వాహనం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. వైద్యులు కిషోర్ ఆధ్వర్యంలో బృందం పలువురు…

GBS : జీబీఎస్‌తో గుంటూరులో మరో మహిళ మృతి

Trinethram News : గుంటూరు : గులియన్‌ బారీ సిండ్రోమ్‌ (జీబీఎస్‌)తో బాధపడుతూ గుంటూరు(Guntur) సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో చికిత్స పొందుతున్న మరొకరు బుధవారం మృతి చెందారు. జీబీఎస్‌ (GBS) లక్షణాలతో ఈనెల 2న ఆసుపత్రిలో చేరిన షేక్‌ గౌహర్‌ జాన్‌…

Vallabhaneni Vamsi : హైకోర్టులో వల్లభనేని వంశీకి షాక్

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో షాక్ తగిలింది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు సూచించింది. కాగా..…

Organic Fertilizers : సేంద్రియ ఎరువులపై రైతులకు అవగాహన సదస్సు

తేదీ : 19/02/2025. నంద్యాల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఆళ్లగడ్డ మండలం లో రైతులకు అండగా సేంద్రియ ఎరువులతో పండించిన పంటలు అధిక దిగబడులు ఇస్తాయని షణ్ముఖ. ఆగ్రోటెక్ ఎ యన్ యం సిహెచ్. శ్రీనివాసరావు…

Gold Mines : బంగారు గనులు రూపాయలు లక్షల కోట్లు నిల్వలు గుర్తింపు

తేదీ : 19/02/2025. కర్నూలు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొన్ని జిల్లాల్లో వివిధ అరుదైన, ఖరీదైన, ఖ నిజాలను జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు గుర్తించడం జరిగింది. వీటిని వెలికి తీస్తే లక్షల కోట్ల…

YS Jagan : వైయస్ జగన్ పై కేస్?

తేదీ : 19/02/2025. గుంటూరు జిల్లా :(త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు చేసేందుకు రాష్ట్ర పోలీసులు రెడీ అవడం జరుగుతుంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి గుంటూరు మిర్చి యార్డులో…

Veera Reddy : ప్రజలకు సేవ చేయడం నా అదృష్టం

తేదీ : 19/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, ఏ కొండూరు మండలం, అట్ల ప్రగడ గ్రామం లో ఉన్నటువంటి వైసిపి నాయకులు, రాష్ట్ర కమిటీ సభ్యులు నారెడ్ల. వీరారెడ్డి మాట్లాడడం జరిగింది.ఆయన…

Appalanaidu : వ్యాఖ్యలను ఖండించిన అప్పలనాయుడు

తేదీ : 19/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలీసులు ఎప్పుడు నాలుగు సింహాలకే సెల్యూట్ చేస్తారే తప్ప చట్టాలను గౌరవించని వారికి సెల్యూట్ చేయరని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి ప్పల నాయుడు అనడం…

You cannot copy content of this page