బంక్ యాజమాన్యాలకు హెచ్చరిక

Warning to bunk owners కృష్ణా జిల్లా: ఈసీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఎన్టీఆర్ జిల్లా మైలవరం లోని హెచ్.పీ పెట్రోల్ బంకు బాటిల్స్ లో పెట్రోల్ విక్రయించింది. దీంతో ఈ పెట్రోల్ బంకును అధికారులు సీజ్ చేశారు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…

చంద్రగిరిలో హింసాత్మక ఘటనలతో పోలీసుల అలెర్ట్

Police alert due to violent incidents in Chandragiri సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి కార్డెన్ సెర్చ్ ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్‌ఐలు 70 మంది కానిస్టేబుల్లు బృందంగా ఏర్పడి సోదాలు ఇళ్లు, దుకాణాల్లో మారణాయుధాలు, నేరాలకు ఉపయోగించే వస్తువులను గుర్తించే…

గుడివాడ వన్ టౌన్ పరిధి ప్రజలందరికి హెచ్చరిక

Warning to all people of Gudivada One Town area Trinethram News : ఎన్నికల ఫలితాలు దృష్ట్యా,ఎన్నికల నిబంధనలు ఉల్లంగిస్తే కఠినమైన చర్యలు తప్పవు:: వన్ టౌన్ సి.ఐ కే ఇంద్ర శ్రీనివాస్ ఎన్నికల ఫలితాలు నేపధ్యంలో ఎలాంటి…

నేడు ఏపీలో అల్లర్లపై మరో నివేదిక ఇవ్వనున్న సిట్

The SIT will give another report on the riots in AP today Trinethram News : నిన్న ఇచ్చిన ప్రాథమిక నివేదికలోనే.. కీలక సిఫార్సులు, గుర్తించిన అంశాలు పొందుపర్చిన సిట్.. ప్రస్తుతానికి 2 రోజుల విచారణ ముగిసినప్పటికీ..…

ఒంగోలు లో అల్లరి మూకలపై పోలీసుల కాల్పులు

Police firing on rioters in Ongole సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్….అసలు ఏమి జరిగింది అంటే…? ప్రకాశం జిల్లా : ఒంగోలులో అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్‌ క్యానన్‌లతో చెదరగొట్టారు. పోలీసుల కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.…

కాకినాడ సిటీ, పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ నివేదిక

Intelligence report to EC on Kakinada City, Pithapuram కౌంటింగ్‍ కు ముందు, తర్వాత కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని నివేదిక కాకినాడలోని ఏటిమొగ, దమ్ములపేట, రామకృష్ణారావుపేట పై ప్రత్యేక దృష్టి ఎన్నికల్లో…

ఇదే స్ట్రాంగ్‌రూమే టార్పాలిన్‌ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలెట్ పెట్టెలు

This is the strongroom where the postal ballot boxes are housed in a tarpaulin covered room Trinethram News : టార్పాలిన్‌ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలట్‌ పెట్టెలను…

ఓటు వేసిన ఈషా డియోల్, హేమమాలిని

Voted by Esha Deol, Hema Malini ముంబైలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్స్ హేమమాలిని, ఈషా డియోల్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత నటి ఈషా డియోల్ మాట్లాడుతూ, “ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయాలని నేను…

ఆ ప్రాంతాలకు ఇంటెలిజెన్స్ అలర్ట్

Intelligence alert for those areas Trinethram News : ఏపీలో ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మేరకు కేంద్ర నిఘా విభాగం (ఇంటెలిజెన్స్ బ్యూరో) కొన్ని ప్రాంతాలకు అలర్ట్ చేసింది. కాకినాడ సిటీ, పిఠాపురంలో అలర్లు…

అల్లర్లపై సిట్‌ ప్రాథమిక నివేదిక రెడీ

SIT’s preliminary report on the riots is ready ఏపీలో జరిగిన పోస్ట్‌పోల్‌ అల్లర్లపై దర్యాప్తు చేసిన సిట్‌..ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. మూడు జిల్లాల్లో జరిగిన ఘటనలపై ఆరా తీసిన సిట్‌.. FIRలలో అదనపు సెక్షన్లు చేర్చడంతో పాటు…

You cannot copy content of this page