గుంటూరు ఎమ్మెల్యే మద్దాల ని కలిసిన మంత్రి విడుదల రజినీ

గుంటూరు. బ్రేకింగ్ గుంటూరు….ఎమ్మెల్యే మద్దాల ని కలిసిన మంత్రి విడుదల రజినీ గుంటూరు ప్రశ్చిమ నియోజక వర్గంలో తన విజయానికి మద్దతు ఇవ్వాలని కోరిన రజినీ పార్టీలో జరుగుతున్న మార్పుల ,పరిణామాల పై చర్చ ఎమ్మెల్యే మద్దాల కి భవిష్యత్ లో…

చీరాల పట్టాభి స్వీట్స్ లో అగ్ని ప్రమాదం

చీరాల పట్టాభి స్వీట్స్ లో అగ్ని ప్రమాదం… చీరాలలో ప్రసిద్ధిగాంచిన పట్టాభి స్వీట్స్ దుకాణంలో మంగళవారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణంలో నుండి మంటలు వస్తుండడంతో స్థానికులు సమాచారం అందించగా అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అర్పివేశారు. విద్యుత్ షార్ట్…

నేడు టీడీపీ బాటలో వైసీపీ సీనియర్ నేత పఠాన్ అహ్మద్ భాషా

తక్కువ చేసి చూసే చోట ఎక్కువ సేపు ఉండకు అన్నట్లుగా నేడు వైసీపీ నేతల మాట – నేడు టీడీపీ బాటలో వైసీపీ సీనియర్ నేత పఠాన్ అహ్మద్ భాషా 👉 నేడు నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్న…

సీఎం జగన్‌పై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

Purandeshwari: సీఎం జగన్‌పై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు.. విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్‌పై (CM Jagan) బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (AP BJP Chief Purandeshwari) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో నాసి రకం మద్యంతో ప్రజల…

మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు – శ్రీకాకుళం

మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు – శ్రీకాకుళం శ్రీకాకుళం ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మూలపేట పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి 🔹 ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో రూ. 4,362 కోట్లతో, 1010 ఎకరాల్లో నిర్మిస్తున్న మూలపేట పోర్టు. ▪️అక్టోబర్…

దిగ్విజయంగా ముగిసిన యువగళం

దిగ్విజయంగా ముగిసిన యువగళం.. చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం గాజువాక శివాజీనగర్ వద్ద యువగళం ఆవిష్కృతమైన ముగింపు ఘట్టం.అభిమానుల‌ జయజయధ్వానాల నడుమ పైలాన్ ను ఆవిష్కరించిన యువనేత లోకేష్.కార్యకర్తల నినాదాలు, బాణాసంచా మోతలతో దద్దరిల్లిన పైలాన్ ఆవిష్కరణ ప్రాంతం.జై తెలుగుదేశం, జయహో లోకేష్…

పుంగనూరులో వ్యభిచార గృహంపై దాడి

పుంగనూరులో వ్యభిచార గృహంపై దాడి చిత్తూరు జిల్లాలో పుంగనూరులో వ్యభిచారం గృహంపై ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేశారు. పట్టణంలోని పాత ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా ఉన్న వీధిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్టు సమాచారం అందింది. రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు…

నడిగడ్డ గ్రామ రైతులు గతంలో ప్రశాంతంగా సాగర్ కెనాల్ ద్వారా పంట పండించేవారు

నడిగడ్డ గ్రామ రైతులు గతంలో ప్రశాంతంగా సాగర్ కెనాల్ ద్వారా పంట పండించేవారు…ఈ వైసీపీ ప్రభుత్వము వచ్చిన తరువాత గత ఐదు సంవత్సరాలు గా ఎటువంటి పంట పండించింది లేదు….

బిసిలు బ్యాక్ బోన్ అంటూనే వెన్నువిరుస్తావా సైకో జగన్?!

బిసిలు బ్యాక్ బోన్ అంటూనే వెన్నువిరుస్తావా సైకో జగన్?! ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైకోఇజానికి బలైన ఓ బిసి నాయకుడి భవనం. గ్రేటర్ విశాఖ గాజువాక సెంటర్లో అన్ని అనుమతులు, నిబంధనల మేరకే టిడిపి సీనియర్ నేత, బిసినాయకుడు పల్లా…

భూములిచ్చిన నిర్వాసితులకు న్యాయమేది?: పురందేశ్వరి

Purandeswari: భూములిచ్చిన నిర్వాసితులకు న్యాయమేది?: పురందేశ్వరి.. మన్యం: టిడ్కో గృహాల నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని ఏపీ భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా అడ్డాపుశిల వద్ద టిడ్కో గృహాలను ఆమె పరిశీలించారు.. జిల్లాలో ఒక్క లబ్ధిదారుడికి కూడా…

You cannot copy content of this page