నిరాధార లేక వ్యతిరేక వార్తలపై ఫిర్యాదుల పరిష్కారానికి సరైన యంత్రాంగం ఉందా – మద్దిల గురుమూర్తి

నిరాధార లేక వ్యతిరేక వార్తలపై ఫిర్యాదుల పరిష్కారానికి సరైన యంత్రాంగం ఉందా – మద్దిల గురుమూర్తి పార్లమెంట్ సమావేశాలలో భాగంగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రచార మాధ్యమాలలో వస్తున్నటువంటి నిరాధార లేక వ్యతిరేక వార్తలకు సంబంధించి ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగానికి…

బస్సు లారీ ఢీ ఇద్దరికి గాయాలు

బస్సు లారీ ఢీ ఇద్దరికి గాయాలు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని ముడివేముల మెట్ట సమీపంలో జాతీయ రహదారిపై బస్సు, లారీ ఢీ కొన్న సంఘటన మంగళవారం జరిగింది. అయ్యప్ప స్వాముల యాత్రకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగగా ఇద్దరికి…

జననేత బాలినేని గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పెద్దిరెడ్డి

జననేత బాలినేని గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పెద్దిరెడ్డి నిత్యం ప్రజా సేవలో తపించే నాయకుడు, స్నేహశీలి మాజీ మంత్రి వర్యులు, ఒంగోలు శాసన సభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి ( వాసన్న) గారికి కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన…

మాదిగ యువకుడి మరణానికి కారణమైన ఎర్రగొండపాలెం ఎస్సై,సిఐలను అరెస్ట్ చేయాలి

మాదిగ యువకుడి మరణానికి కారణమైన ఎర్రగొండపాలెం ఎస్సై,సిఐలను అరెస్ట్ చేయాలి జగన్ ప్రభుత్వం మోజెస్ కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో పోలీస్ చిత్రహింసలకు గురై పెట్రోల్ పోసుకొని బలవన్మరణం పొందిన నాగిపోగు మోజెస్ మరణానికి…

బీసీలపై జగన్ రెడ్డి కపట ప్రేమ

తేదీ.12.12.2023 //పత్రికా ప్రకటన// ▪️ సిట్టింగ్ ల మార్పులతో ఓటమి భయం పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ….. ▪️ బీసీలపై జగన్ రెడ్డి కపట ప్రేమ జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అందుకే అభ్యర్థులను మారుస్తున్నారని ప్రకాశం జిల్లా తెలుగుదేశం…

మోపిదేవి అనుచరులు 150 మంది రాజీనామా

మోపిదేవి అనుచరులు 150 మంది రాజీనామా… రేపల్లె వైసిపిలో టికెట్ చిచ్చు పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన పత్రాలను మీడియాకు చూపిస్తున్న రేపల్లె నియోజకవర్గం వైసీపీ నేతలు… రేపల్లె ,చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాలకు చెందిన 150 మంది గ్రామ, మండల స్థాయి…

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని విశ్వనాథపురం గ్రామంలో అప్పులబాధ తట్టుకోలేక ఓ రైతు పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం జరిగింది. వేసిన పంటలు చేతికి రాక చేసిన అప్పులు పెరిగి…

నారా లోకేష్ ను కలిసిన తమలపాకులు రైతులు

నారా లోకేష్ ను కలిసిన తమలపాకులు రైతులు (12-12-2023): పాయకరావుపేట మండలం నామవరంలో తమలపాకు రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. • మా మండలంలో సత్యవరం, మాసాహేబ్ పేట, అరట్లకోట, మంగవరం, పెదరామభద్రపురం, కొత్తూరు, శ్రీమపురం తమలపాకు…

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

తేదీ : 12-12-2023 ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం వచ్చే జనవరి నుంచి జీతాలతో పాటు అలవెన్స్ లను కలిపి చెల్లించాలని సీఎం జగన్ ఆదేశం ఏపీలోని ఆర్టీసీ…

మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ రేసులో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పోలీస్ సర్కిల్ ఇనస్పెక్టర్ చావలి అంజు యాదవ్

మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ రేసులో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పోలీస్ సర్కిల్ ఇనస్పెక్టర్ చావలి అంజు యాదవ్. ఈమె స్వగ్రామం వేంపల్లి గ్రామం, పులివెందుల నియోజకవర్గం కాగా వీరి భర్త నల్లబోయిన గంగాధర్ యాదవ్ స్వగ్రామంమైదుకూరునియోజకవర్గంలోనిదువ్వూరుమండలంమానేరాంపల్లి గ్రామం. బి సి…

You cannot copy content of this page