ఎన్నికలపై మంత్రులతో ఏపీ సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలపై మంత్రులతో ఏపీ సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు ఎన్నికల షెడ్యూల్‌ కాస్త ముందుగానే రావొచ్చు గతంలో కంటే 15 నుంచి 20 రోజులు ముందుగానేఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది మంత్రులు మరింత కష్టపడి పని చేయాల ఎన్నికలకు పూర్తి…

చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలు..

TDP: చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలు.. మంగళగిరి: వైకాపా ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ), మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి (ఉదయగిరి) తెదేపాలో చేరారు. శుక్రవారం మంగళగిరిలోని తెదేపా (TDP) కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబు…

సర్దార్ వల్లభాయ్ పటేల్ అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన:మెడబలిమి వెంకటేశ్వరరావు

సర్దార్ వల్లభాయ్ పటేల్ అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన:మెడబలిమి వెంకటేశ్వరరావు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం:విజయవాడలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆంధ్రరత్న భవన్ నందు సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో ఏపీసీసీ…

అనుకున్న దాని కంటే 15 రోజులు ముందుగానే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది

అనుకున్న దాని కంటే 15 రోజులు ముందుగానే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది.. మంత్రులందరూ బాగా కష్టపడి పని చేయాలి… సీఎం జగన్

రోడ్ ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి దుర్మరణం

రోడ్ ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి దుర్మరణం అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలుపుతూ వారు చేస్తున్న ధర్నాలో పాల్గొని తిరిగి వస్తుండగా పశ్చిమ గోదావరి జిల్లాలోని చెరుకువాడలో జరిగిన రోడ్ ప్రమాదంలో ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ…

ఎన్నికలు జరగకముందే సీఎం జగన్ తన ఓటమిని అంగీకరిస్తున్నారు

ఎన్నికలు జరగకముందే సీఎం జగన్ తన ఓటమిని అంగీకరిస్తున్నారు… 82 మంది ఎమ్మెల్యేలను ఎందుకు మార్చాల్సి వస్తుందో సమాధానం చెప్పాలి… తాను అవునన్నా కాదన్నా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం… సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

భారతరత్న శ్రీ సర్దార్ వల్లభాయి పటేల్ మరియు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గార్ల వర్ధంతి

భారతరత్న శ్రీ సర్దార్ వల్లభాయి పటేల్ మరియు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గార్ల వర్ధంతి సందర్భంగా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించిన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి ఇంచార్జ్…

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ బీటెక్ రవి గారితో అడుగేదాం

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ బీటెక్ రవి గారితో అడుగేదాం… కార్యక్రమంలో భాగంగా పులివెందుల టౌన్ మెయిన్ బజార్ లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన పులివెందుల టీడీపీ ఇంచార్జ్ మారెడ్డిరవీంద్రనాథ రెడ్డి 【బీటెక్…

మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం వైయస్‌.జగన్‌

అమరావతి. మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం వైయస్‌.జగన్‌.రోడ్డు ప్రమాదంలో సాబ్జీ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి, మంత్రివర్గం.సాబ్జీ మృతికి కేబినెట్‌ సంతాపం.2 నిమిషాలు మౌనం పాటించిన కేబినెట్‌ సభ్యులు.

వడ్డీ డబ్బులు ఇవ్వలేదని రాడ్లతో ఒక వ్యక్తి పై దాడి

వడ్డీ డబ్బులు ఇవ్వలేదని రాడ్లతో ఒక వ్యక్తి పై దాడి హిరమండలం మండలంలోని శుభలాయి గ్రామంలో వడ్డీ డబ్బులు చెల్లించలేదని ఒక వ్యక్తిపై రాడ్లతో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. శుభలాయి గ్రామానికి చెందిన నక్క రాము పై వడ్డీ…

You cannot copy content of this page