4.35 లక్షల ట్యాబ్‌ల పంపిణీని ప్రారంభించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినమైన డిసెంబర్ 21 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు 4.35 లక్షల ట్యాబ్‌ల పంపిణీని ప్రారంభించనున్నారు.

అనకాపల్లిలో నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నల్లమిల్లి,పీలా, వర్మ.

అనకాపల్లిలో నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నల్లమిల్లి,పీలా, వర్మ. “యువగళం” పాదయాత్ర సందర్బంగా అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో అనకాపల్లిలో పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న “యువగళం”…

బాపట్ల టౌన్.. జాతీయ ఇంధన పొదుపు గురించి అవగాహన

బాపట్ల టౌన్.. జాతీయ ఇంధన పొదుపు గురించి అవగాహన బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఆధ్వర్యంలో శనివారం పోస్టర్ ఆవిష్కరించి ర్యాలీ ప్రారంభించారు. బాపట్ల డివిజన్ ఏపీసీపీడీసీఎల్…

ప్రకాశం జిల్లా యువజన విభాగము ప్రధాన కార్యదర్శిగా ద్రోణాదుల శివ నాగు

ప్రకాశం జిల్లా యువజన విభాగము ప్రధాన కార్యదర్శిగా ద్రోణాదుల శివ నాగు ప్రకాశం జిల్లా YSR కాంగ్రెస్ పార్టీ యువజన విభాగము ప్రధాన కార్యదర్శిగా యర్రగొండపాలెం పట్టణానికి చెందిన ద్రోణాదుల శివ నాగు నియామకం. వైసీపీ కేంద్ర కార్యాలయం నుండి ఉత్తర్వులు.…

కర్నూలు లాడ్జిలో జంట హత్యల కలకలం

Kurnool : కర్నూలు లాడ్జిలో జంట హత్యల కలకలం కర్నూలు: నగరంలోని ఓ లాడ్జిలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.. లాడ్జిలో వ్యక్తి, మహిళ విగతజీవులుగా పడి ఉండటంతో..…

టీడీపీ నేత ఇంటిపై దాడిని ఖండించిన యార్లగడ్డ

AP News : టీడీపీ నేత ఇంటిపై దాడిని ఖండించిన యార్లగడ్డ విజయవాడ: ప్రసాదంపాడులో టీడీపీ నేత నరసయ్య ఇంటిపై దాడిని గన్నవరం టీడీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి దాడులు పిరికిపంద చర్య అని అన్నారు.. అర్ధరాత్రి…

నేడు ఉత్తరాంధ్రలో వైసీపీ ముఖ్య నేతల పర్యటన

నేడు ఉత్తరాంధ్రలో వైసీపీ ముఖ్య నేతల పర్యటన.. పలు ప్రాజెక్టుల పనులను పరిశీలించనున్న వైవీ సుబ్బారెడ్డి.. ఇవాళ భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించనున్న వైసీపీ నేతలు.. రేపు విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజీ పనులను, 18న మూలపాడు పోర్ట్…

ఐదో రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె..

ఐదో రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె.. జీతాలు పెంచేది లేదని తేల్చి చెప్పిన ప్రభుత్వం… రాష్ట్రంలో అంగన్వాడీల సమ్మె నేటితో ఐదో రోజుకు చేరింది.. సమ్మె విరమణకు నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి… తమకు 26000…

శ్రీకాకుళం జిల్లాలో 7 మండలాలలో పంట నష్టం

శ్రీకాకుళం జిల్లాలో 7 మండలాలలో పంట నష్టం తుఫాను ప్రభావంతో 7 మండలాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. పంట నష్టం జరిగిన మండలాల్లో గార మండలంలో 115 హెక్టార్లు, శ్రీకాకుళం మండలము లో…

మార్కాపురం మండలం దేవరాజు గట్టు నికరంపల్లి హైవే మీద ఘోర రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దేవరాజు గట్టు నికరంపల్లి హైవే మీద ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే వ్యక్తి మృతి మరొకరికి తీవ్ర గాయాలు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన 108 అంబులెన్స్ వివరాలు తెలవాల్సింది

You cannot copy content of this page