సముద్రంలో కొట్టుకుపోయిన ఐదుగురు ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్, ఒకరు మృతి

Machilipatnam : సముద్రంలో కొట్టుకుపోయిన ఐదుగురు ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్, ఒకరు మృతి.. మచిలీపట్నం : ఇవాళ (ఆదివారం) సెలవురోజు కావడంతో కొందరు నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు. నీటిలోకి దిగి సముద్ర అలలను ఆస్వాదిస్తూ ఎంజాయ్…

రైతుల త్యాగం వృథా కానివ్వం.. జగన్‌ తప్పులు సరిచేస్తాం: చంద్రబాబు

రైతుల త్యాగం వృథా కానివ్వం.. జగన్‌ తప్పులు సరిచేస్తాం: చంద్రబాబు అమరావతి: నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా సీఎం జగన్‌ మార్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) దుయ్యబట్టారు. స్వీయ ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు అమరావతిని 4 ఏళ్లుగా నిర్వీర్యం చేశారని…

చల్లపల్లి మండలం మేక వారి పాలెం దగ్గర ఆర్టీసీ బస్ బోల్తా

కృష్ణాజిల్లా.. చల్లపల్లి మండలం మేక వారి పాలెం దగ్గర ఆర్టీసీ బస్ బోల్తా.. ప్రయాణికులు కొంతమందికి స్వల్ప గాయాలు.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న చల్లపల్లి పోలీసులు..

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు ప్రారంభించింది

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు ప్రారంభించింది. అందులో భాగంగా త్వరితగతంగా ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది.అనుకున్న సమయం కంటే ముందుగానే ఏపీలో ఎన్నికలు వచ్చే అవకాశముందని రాజకీయ పార్టీల నేతలు…

హాట్స్ ఆఫ్ టూ యు నాయుడూ సార్

హాట్స్ ఆఫ్ టూ యు నాయుడూ సార్ Y.S రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న రోజులవి….చంద్రబాబు అప్పుడు ప్రతిపక్షనేత….అధికారంలో లేరు……..అలాంటి సమయంలో 2006 వ సంవత్సరంలో ఒకసారి అమెరికా పర్యటనకి వచ్చారు…..కాలిఫోర్నియా రాష్ట్రంలోని “ARTESIA” అనే ఒక నగరంలో చంద్రబాబు గారికి గౌరవ…

శ్రీ నక్కా ఆనంద్ బాబు విలేకరుల సమావేశం వివరాలు

శ్రీ నక్కా ఆనంద్ బాబు విలేకరుల సమావేశం వివరాలు (16.12.2023) కుట్రరాజకీయాలతో అమరావతిని నాశనం చేసిన జగన్ రెడ్డి.. నాలుగున్నరేళ్లుగా ఎక్కడ ఉండి పాలన సాగిస్తున్నాడో ప్రజలకు చెప్పాలి ఈ ప్రభుత్వం ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి శ్రీకారం చుట్టి నాలుగేళ్లు…

ఈమె పేరు డా. మంజు భార్గవి .. ! ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉందా..?

ఈమె పేరు డా. మంజు భార్గవి .. ! ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉందా..? నేడు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డిజి గా పనిచేస్తున్న సీనియర్ IPS అధికారి సీతారామాఆంజనేయులు. పద మూడు సంవత్సరాక్రితం విజయవాడ పోలీస్ కమీషనర్ గా పనిచేశారు.…

కర్నూలు జైలు దగ్గర గుండెలు పిండేసిన ఘటన

కర్నూలు జైలు దగ్గర గుండెలు పిండేసిన ఘటన.. తల్లి కోసం కన్నీరుమున్నీరుగా విలపించిన బిడ్డ! అమ్మ ఏమి చేసిందో ఆ చిన్నారికి తెలియదు.. బిడ్డను ఓదార్చేందుకు ఆ తల్లికి దారి లేదు… తల్లీబిడ్డల బంధాన్ని జైలు గోడలు దూరం చేశాయి. తల్లి…

కోనసీమ వాసుల మధ్య సీఎం జగన్‌ చిచ్చు పెట్టారు

Harsha Kumar: కోనసీమ వాసుల మధ్య సీఎం జగన్‌ చిచ్చు పెట్టారు అమలాపురం: కోనసీమ ప్రజల మధ్య ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ), వైసీపీ నేతలు చిచ్చు రగిలిచ్చారని మాజీ ఎంపీ హర్ష కుమార్ ( Harsha Kumar…

డీజీపీ డిస్క్ అవార్డుల ప్రధానం చేసిన డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి

డిజిపి కార్యాలయంమంగళగిరి రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతల విభాగం లో 2022లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ నుండి అడిషనల్ డీజీ స్థాయి అధికారులకు డీజీపీ డిస్క్ అవార్డుల ప్రధానం చేసిన డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి అదేవిధంగా పోలీస్ శాఖలోని వివిధ విభాగాలైన…

Other Story

You cannot copy content of this page