జీవనోపాధిని కల్పించి ఆదుకోవటం ఆదర్శనీయం : మారెళ్ళ

జీవనోపాధిని కల్పించి ఆదుకోవటం ఆదర్శనీయం : మారెళ్ళ ఒంగోలు:20-12-23:ఆపదలో ఉన్న మహిళకు జీవనోపాధిని కల్పించి ఆదుకోవటం సమాజానికి ఆదర్శనీయంగా నిలుస్తుందని ప్రముఖ సంఘసేవకులు మారెళ్ళ సుబ్బారావు అన్నారు. మంగళవారం సూర్య శ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సెక్రెటరీ షేక్ సర్దార్ భాషా…

ప్రేమ, శాంతి, అహింసలను తెలియజేసేదే క్రిస్టమస్

ప్రేమ, శాంతి, అహింసలను తెలియజేసేదే క్రిస్టమస్ శాఖవరపు వేణుగోపాల్. ప్రేమ శాంతి అహింసలను తెలియజెప్పేదే క్రిస్మస్ అని పి.హెచ్.పి రాష్ట్ర కోశాధికారి, జిల్లా అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్ అన్నారు. బుధవారం పాత మున్సిపల్ కార్యాలయంలోని వృద్ధాశ్రమంలో ఒమేగా ప్రేయర్ మినిస్ట్రీ ఏర్పాటు…

ముఖ్యమంత్రి జన్మదినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే మేకపాటి

ముఖ్యమంత్రి జన్మదినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే మేకపాటి రాష్ట్ర ప్రజలందరికి సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ గురువారం…

నెల్లూరులోని జాతీయ రహదారి-16పై అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు?

నెల్లూరులోని జాతీయ రహదారి-16పై అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు,సమాధానమిచ్చిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఈ రోజు రాజ్యసభ సభ్యులు, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు శ్రీ వేమిరెడ్డి…

తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం

తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం. వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం – వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో మిచౌంగ్ తుఫాన్ వలన పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీ…

11ఏళ్ల చిన్నారికి 50ఏళ్ల గుండె

11ఏళ్ల చిన్నారికి 50ఏళ్ల గుండె తిరుపతి 11ఏళ్ల చిన్నారికి 50ఏళ్ల వ్యక్తి గుండెను అమర్చిన అరుదైన ఘటన తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో జరిగింది. వనస్థలిపురానికి (TS) చెందిన చిన్నారికి గుండెమార్పిడి అవసరం కాగా.. అప్పటికే బ్రెయిన్ డెత్ అయిన 50ఏళ్ల…

రేషన్ సరుకులు పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

రేషన్ సరుకులు పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల ద్వారా ఇంటింట సరఫరా ఖచ్చితంగా జరగాలి త్వరలో మొబైల్ డిస్పెన్సింగ్ వాహనాలకు జీపిఎస్ ఏర్పాటు రేషన్ అందలేదని ఫిర్యాదులు వస్తే జేసీ లదే బాధ్యత ప్రతి…

జగనన్న విదేశీ విద్యాదీవెవ- జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం

అమరావతి.. జగనన్న విదేశీ విద్యాదీవెవ- జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం.. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్ధులకు రూ.41.60 కోట్లను… సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్‌లో ఉత్తీర్ణత…

ప్రభుత్వ వైన్ షాపులలోని సిబ్బంది సహకారంతో రెచ్చిపోతున్న మద్యం మాఫియా

ప్రభుత్వ వైన్ షాపులలోని సిబ్బంది సహకారంతో రెచ్చిపోతున్న మద్యం మాఫియా… ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరపున వైన్ షాపులను ఏర్పాటు చేశారు. గతంలో మద్యం షాపులకు వేలంపాట నిర్వహించి అత్యధిక పాటదారులకు షాపులను…

రాష్ట్రంలో మరో సంచలన సర్వే విడుదల

రాష్ట్రంలో మరో సంచలన సర్వే విడుదల… వైసిపి 34, టిడిపి – జనసేన 141…. ఏపీలో మరో సంచలన సర్వే వెల్లడైంది. ఎన్నికల సమీపిస్తున్న కొలది సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి… ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కాండ్రేగుల ప్రసాద్ తాజాగా ఓ…

You cannot copy content of this page