రూ.620 కోట్లతో 4,34,185 మంది విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు పంపిణి చేసిన సీఎం జగన్

తేది : 21-12-2023స్థలం :చింతపల్లి రూ.620 కోట్లతో 4,34,185 మంది విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు పంపిణి చేసిన సీఎం జగన్ మన పిల్లలు ప్రపంచంలోనే దిబెస్ట్‌గా ఉండాలనేదే నా ఆకాంక్ష: సీఎం జగన్ రూ. 17,500 ట్యాబ్ లలో, 15,500…

మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన

మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన… గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని అంతంపల్లి గ్రామానికి చెందిన నర్సమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల అసెంబ్లీ ఇంచార్జీ సరితమ్మ మృతురాలి పూలమాలలు వేసి…

గోదావరిలోకి దూకిన నవ దంపతులు.. వధువు మృతి

గోదావరిలోకి దూకిన నవ దంపతులు.. వధువు మృతి పెళ్లై ఐదు రోజు లైనా కాలేదు. నవ వధూవరులు గోదావరిలోకి దూకారు. వధువు మృతి చెందగా వరుడిని మత్స్యకారులు కాపాడారు. ఈ ఘటన పెనుగొండ మండలం సిద్ధాంతం వంతెనపై జరిగింది. ఉండ్రాజవరం మండలం…

పేదలకు మంచి చేస్తుంటే ఎందుకీ కడుపు మంట: సీఎం జగన్‌

పేదలకు మంచి చేస్తుంటే ఎందుకీ కడుపు మంట: సీఎం జగన్‌ అల్లూరి జిల్లా: విద్యార్థులకు మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారని, విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారంటూ ఎల్లో మీడియాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.. ”గిట్టని వాళ్లు…

జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఈ పెంపు ఉంటుందని ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది

దాదాపు 3 లక్షల మంది వాలంటీర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగేళ్లుగా నెలకు 5 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లకు తొలిసారి దాన్ని పెంచాలని నిర్ణయించింది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఈ పెంపు ఉంటుందని ప్రభుత్వం…

మళ్లీ కరోనా కలకలం.. అప్రమతమైన అధికారులు

గుంటూరు :- మళ్లీ కరోనా కలకలం.. అప్రమతమైన అధికారులు కొత్తగా వచ్చిన కరోనా వేరియంట్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోందని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. కొత్త వేరియంట్ జేఎన్1ను దృష్టిలో పెట్టుకొని గుంటూరు జిజిహెచ్లో ఏర్పాట్లను సూపరింటెండెంట్…

CM Jagan: నేడు చింతపల్లిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ

CM Jagan: నేడు చింతపల్లిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు.. ఉదయం 8:30 గంటలకు తాడేపల్లి…

సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌

విజయవాడ: సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌ విజయవాడ: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హాజరయ్యారు.. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్‌…

ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యట

ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యట ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించనున్న సీఎం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేయనున్న సీఎం వైఎస్ జగన్

విద్యాదీవెన, సివిల్ ప్రోత్సాహం అందించిన గొప్ప వ్యక్తి జగన్ మెహన్ రెడ్డి :ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి

విద్యాదీవెన, సివిల్ ప్రోత్సాహం అందించిన గొప్ప వ్యక్తి జగన్ మెహన్ రెడ్డి :ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణం నందు జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్…

You cannot copy content of this page