ఏపీలో ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ కసరత్తు

అమరావతి ఏపీలో ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ కసరత్తు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కొనసాగుతున్న కేంద్ర ఎన్నికల బృందం సమీక్ష. 2024 ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణపై చర్చ. రేపు సీఎస్‌, డీజీపీలతో సీఈసీ బృందం భేటీ.

రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ

రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ…! “తెలుగుసేన” తెలుగుసేన పార్టీ అధ్యక్షులు సత్య రెడ్డి మాట్లాడుతూ.. గద్దర్ ఆకాంక్షలకు అనుగుణంగా తెలుగు సేన పార్టీ ఉద్భవించిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం తెలుగు సేన పార్టీ పోరాడుతుందని తెలిపారు.…

రేపటి నుంచి వైయస్‌ఆర్‌ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

రేపటి నుంచి వైయస్‌ఆర్‌ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన.. అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శనివారం నుంచి మూడు రోజులు వైయస్‌ఆర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం తాడేపల్లిలో బయల్దేరి కడప చేరుకుంటారు.. గోపవరంలో సెంచురీ ప్లై పరిశ్రమలో ఎండీఎఫ్‌, హెచ్‌పీఎల్‌…

ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో కొవిడ్‌పై సీఎం జగన్ సమీక్ష

ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో కొవిడ్‌పై సీఎం జగన్ సమీక్ష ప్రభుత్వ ఆస్పత్రుల సన్నద్ధపై చర్చ

చంద్రబాబు ఇంట్లో యాగాలు

చంద్రబాబు ఇంట్లో యాగాలు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిలో ఈ నుంచి యాగాలు జరపనున్నారు. 3 రోజులపాటు ప్రత్యేక యాగాలు, హోమాలు, పూజలు జరగనున్నాయి. శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం, సుదర్శన నరసింహ హోమంతో…

అంగన్‎వాడీల డిమాండ్లపై స్పష్టత ఇచ్చిన బొత్స.. కీలక అంశాలు వెల్లడి

అంగన్‎వాడీల డిమాండ్లపై స్పష్టత ఇచ్చిన బొత్స.. కీలక అంశాలు వెల్లడి బాలింతలు, గర్భిణీలు, పిల్లలకు పోషకాహారం అందించకుండా అంగన్వాడీ సెంటర్లు మూసేయడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం…

హరిత నగరంగా రాజమండ్రి శోభిల్లాలి

హరిత నగరంగా రాజమండ్రి శోభిల్లాలి – పేపర్ మిల్లు వద్ద ‘హరిత-యువత’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన ఎంపీ భరత్, సినీ నటి రతిక రోజ్, బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ రాజమండ్రి, డిసెంబరు 21: ఎంతో చారిత్రాత్మకమైన రాజమండ్రి నగరాన్ని…

ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు…. పార్టీ ఆఫీసులో పార్టీ శ్రేణుల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే శిల్పా… కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకులు శిల్పా కార్తీక్ రెడ్డి…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా నాయకుడు వైయస్…

కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి

కోవిడ్ కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి.. జర జాగ్రత్తగా ఉండండ్రి.. మాస్క్ ధరించండ్రి.. భౌతిక దూరం తప్పనిసరి చేయండ్రి శానిటైజర్ వాడండ్రి.. కోవిడ్ కదా.. మనం జాగ్రత్తగా ఉండాలి.. మనవారిని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి.. అజాగ్రత వద్దు.. జాగ్రత ముద్దు డీపీఓ,…

యువగళం పాదయాత్ర నవ శకానికి నాంది

విజయవాడ:- 21-12-2023. యువగళం పాదయాత్ర నవ శకానికి నాంది-రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి గారు. ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెదేపా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదగాపూర్వకంగా కలిసిన మడకశిర నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ…

You cannot copy content of this page