టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో చండీయాగం సుదర్శన నారసింహ హోమం

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో చండీయాగం సుదర్శన నారసింహ హోమం.. అమరావతి.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో నేడు చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు.. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే…

జై భారత్ నేషనల్ పార్టీ ప్రారంభించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ

అమరావతి : జై భారత్ నేషనల్ పార్టీ ప్రారంభించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ…! సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీ.. రాజకీయాలు అంటే సుపరిపాలన అని నిరూపిస్తాం.. నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉంది.. వీళ్లు.. వారు తిన్నారు అంటున్నారు, వాళ్లు..…

ఒక్క చాన్స్ ఇచ్చినందుకు రాష్ట్ర అభివృద్ధిని 30ఏళ్లు వెనకు నెట్టారు

ఒక్క చాన్స్ ఇచ్చినందుకు రాష్ట్ర అభివృద్ధిని 30ఏళ్లు వెనకు నెట్టారు వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ…

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ను పక్కన పెట్టనున్న జగన్

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ను పక్కన పెట్టనున్న జగన్…! అప్పట్లో ఓ మహిళతో న్యూడ్ కాల్ మాట్లాడి పార్టీ పరువు తీసిన మాధవ్… సీఐ ఉద్యోగాన్ని విడిచి ఎంత వేగంగా ఎంపీ అయ్యాడో… అంతే వేగంగా మాధవ్ రాజకీయాల్లో కనుమరుగు…

చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు కేసులు నమోదైతే.. ఆ కేసులన్నీ సీఎం జగన్ మాఫీ చేశారు

చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు కేసులు నమోదైతే.. ఆ కేసులన్నీ సీఎం జగన్ మాఫీ చేశారు… దీన్నిబట్టి దళితుల సంక్షేమంపై శ్రద్ధ ఎవరికి ఉందో అర్థమవుతుంది గుంటూరు, విజయవాడలో టిడిపి నేతలు ఎన్ని క్రైస్తవ ఆస్తులు అమ్ముకున్నారో రండి చూపిస్తాం… క్రైస్తవ…

బాపట్ల లో ఘనంగా రామానుజన్ డే వేడుకలు

బాపట్ల లో ఘనంగా రామానుజన్ డే వేడుకలు బాపట్ల పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఘనంగా రామానుజన్ డే వేడుకలు నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్తగా పేరుపొందిన శ్రీ రామానుజన్ జన్మదిన వేడుకలు సందర్భంగా అసెంబ్లీని ఏర్పాటు చేసి రామానుజన్ చిత్రపటానికి…

నారా లోకేష్ ను కాపు సామాజిక వర్గం వారు అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

నారా లోకేష్ ను కాపు సామాజిక వర్గం వారు అత్యధిక మెజార్టీతో గెలిపించాలి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నారా లోకేష్ ను మంగళగిరి ఎమ్మెల్యేగా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఇందుకు కాపు సామాజిక వర్గం వారు విశేషమైన కృషి…

412 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న అన్న క్యాంటీన్

అన్నం పరబ్రహ్మ స్వరూపం. 412 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న అన్న క్యాంటీన్ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి…

జగన్ తర్వాత ఇక మిధున్ రెడ్డే..!

జగన్ తర్వాత ఇక మిధున్ రెడ్డే..! వైసీపీలో కీలకంగా మారిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి.. టికెట్లు ఆశిస్తున్న నేతలు మిథున్ రెడ్డిని కలవాల్సిందిగా జగన్ సూచన… ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రివర్గంలో కొనసాగుతుండగా యువకుడైన మిథున్ రెడ్డి జగన్…

పేదలకు న్యాయం జరిగే వరకు అండగా వుంటా

పేదలకు న్యాయం జరిగే వరకు అండగా వుంటా వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బాపట్ల పట్టణము 33వ వార్డులో గత 70సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి స్థానికులతో ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్…

You cannot copy content of this page