అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు

అమరావతి: అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు.. నియోజకవర్గాల వారీగా పవన్ కళ్యాణ్ సమీక్షలు.. ఇప్పటికే 15-20 నియోజకవర్గాల్లో సమీక్షలు పూర్తి.. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సమీక్షల నిర్వహణ.. విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి, కృష్ణా గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని వివిధ…

కాసేపట్లో సొంత జిల్లాకు సీఎం జగన్

కాసేపట్లో సొంత జిల్లాకు సీఎం జగన్ జిల్లాలో మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన… వివరాలు…23 వ తేదీ… ఉదయం 10.30 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 10.45 గంటలకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 11.05…

ప్రవాసాంధ్రులకు 10 లక్షల భీమా

ప్రవాసాంధ్రులకు 10 లక్షల భీమా అమరావతి : విదేశాల్లో ఉంటున్న ప్రవాస ఆంధ్ర ఉద్యోగులు, విద్యార్థులు, వలస కార్మికులకు భీమా పధకంతో భరోసా కల్పిస్తూ కొత్త పథకం తీసుకొచ్చినట్టు APNRTS వెల్లడించింది. 50% సబ్సిడీతో భీమా కల్పించేందుకు న్యూ ఇండియా అస్యూరెన్స్…

అనంతపురం జిల్లాలో బస్సు-ట్రాక్టర్‌ ఢీ: నలుగురి మృతి

Road Accident : అనంతపురం జిల్లాలో బస్సు-ట్రాక్టర్‌ ఢీ: నలుగురి మృతి అనంతపురం: బస్సు, ట్రాక్టర్‌ ఢీకొని నలుగురు మృతిచెందిన సంఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నే మండలం కల్లూరు వద్ద చోటుచేసుకుంది. శనివారం వేకువ జామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను…

పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడు ఒక్కటవ్వడం

పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడు ఒక్కటవ్వడం..ఏపీలో సంచలనం… జగన్ కు ఇబ్బంది తప్పదు… ఎమ్మెల్యే సీట్ల మార్పుపై సీఎం జగన్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.. టికెట్లు మార్చడం చాలా కష్టమైన పని.. సీఎం చేయాలని సోనియాను అడిగినప్పుడు జగన్‌కు ఎదురైన ఫీలింగే ఎమ్మెల్యేల్లోనూ ఉంది..…

మరో మూడు రోజుల పాటు పెరగనున్న చలి తీవ్రత​!

మరో మూడు రోజుల పాటు పెరగనున్న చలి తీవ్రత​! ఏపిలో చలి కాలం తీవ్రత పెరగనుంది. గత ఐదు రోజులుగా చలి తీవ్రత రాత్రి – ఉదయం ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడు పొడి గాలుల తీవ్రత పెరగడం వలన చలి…

అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు.. నియోజకవర్గాల వారీగా పవన్ సమీక్షలు

Janasena: అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు.. నియోజకవర్గాల వారీగా పవన్ సమీక్షలు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇప్పటికే అభ్యర్థుల…

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు సమావేశం

AP News: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు సమావేశం.. విజయవాడ: రెండో రోజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశమైంది. ఎన్నికల సన్నద్ధత, ఓట్ల జాబితాపై, టీడీపీ – వైసీపీ లు…

ఏపీలో రెండో రోజు సీఈసీ బృందం పర్యటన

ఏపీలో రెండో రోజు సీఈసీ బృందం పర్యటన. ఇవాళ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశం. తొలిరోజు 18 జిల్లాల సమీక్ష. ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతలపై సమీక్ష. ఏప్రిల్‌ నెలలో ఎన్నికలంటూ సీఈసీ సంకేతాలు. చెక్‌పోస్టులు, తనిఖీ…

తిరుపతిలో వెలిసిన నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు

తిరుపతిలో వెలిసిన నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు కోకిల డిజిటల్ మీడియాతిరుపతి :ప్రతినిధి చిత్తూరు జిల్లా:డిసెంబర్ 22ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ మళ్లీ అలజడి రేపుతోంది. కేరళ, ఇతర రాష్ట్రాల్లో కొత్తవేరియంట్‌ కేసులు నమోదవుతుండగా… రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూడడం…

You cannot copy content of this page