అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మెను విరమింపజెయ్యాలి

అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మెను విరమింపజెయ్యాలి. గర్భిణీ, బాలింతలకు ఇబ్బందులు లేకుండా చెయ్యాలి. మాట ఇచ్చి మడమ తిప్పని సీయం జగన్ మాట నిలబెట్టుకోవాలి. అంగన్వాడీల అమోదయోగ్యమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి యంపిజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్…

బాపట్లలోజరిగిన రైతు జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడు తున్న రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య

తుపాను కారణంగా జిల్లాలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు వి కృష్ణయ్య డిమాండ్ చేశారు.జిల్లాలో సుమారు మూడు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి అని ప్రాధమిక అంచనాలు ఉన్నాయి.ఇంత వరకు నష్ట పోయిన జాబితా లను ప్రకటించ…

మైనార్టీ మేలుకోరేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పఠాన్ రాజేష్ వెల్లడి

మైనార్టీ మేలుకోరేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పఠాన్ రాజేష్ వెల్లడి బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ ఆధ్వర్యంలో గురువారంబాపట్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పఠాన్ రాజేష్ మాట్లాడుతూ…

హామీల అమ‌లులో నిర్ల‌క్ష్యం..జ‌గ‌న్ రెడ్డిపై అచ్చెన్న ఆగ్ర‌హం

Achechennaidu : హామీల అమ‌లులో నిర్ల‌క్ష్యం..జ‌గ‌న్ రెడ్డిపై అచ్చెన్న ఆగ్ర‌హం అమ‌రావ‌తి – ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో విఫ‌లం అయ్యాడంటూ ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై…

యర్రగొండపాలెం నియోజకవర్గం కాపు నాయకులు

తెలుగుదేశం పార్టీ తో పొత్తు లో ఉన్నాకూడా కాపులందరు కూటమి వైపే ఉంటారు…. యర్రగొండపాలెం నియోజకవర్గం కాపు నాయకులు బ్రేకింగ్ న్యూస్………. 2024లో జరగబోవు సార్వత్రిక అసెంబ్లీ ఎలక్షన్లలో రాష్ట్ర వ్యాప్త కాపు బలిజల మనో గోతం 2024లో జనసేన పార్టీ…

జగన్ షర్మిల మధ్య పోటీ ఖాయం

జగన్ షర్మిల మధ్య పోటీ ఖాయం ..! తల్లి విజయమ్మ ఆప్షన్ ఎటో..? మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఇప్పటివరకూ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేనను లైట్ తీసుకుంటున్నారు. వచ్చే…

ఎమ్మెల్యేలను మరో పార్టీకి వెళ్ళనీయకుండా

ఎమ్మెల్యేలను మరో పార్టీకి వెళ్ళనీయకుండా…! వైసిపి అధినేత జగన్ పక్కా రాజకీయ వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 మంది అభ్యర్థులను మార్చి సంచలనం రేపారు. అత్యంత నమ్మకస్తులను సైతం మార్చేస్తానని హెచ్చరికలు జారీ చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి నేతనే…

హైకోర్టులో వైసీపీ సర్కార్‌కు మరో ఎదురుదెబ్బ

హైకోర్టులో వైసీపీ సర్కార్‌కు మరో ఎదురుదెబ్బ విశాఖకు కార్యాలయాల తరలింపు హైకోర్టులో విచారణ ప్రభుత్వ లంచ్‌మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన ఏపీ హైకోర్టు క్యాంపు ఆఫీస్‌ల ఏర్పాటుపై సింగిల్ జడ్జి దగ్గర రైతుల పిటిషన్లు త్రిసభ్య ధర్మాసనంకు పంపారని.. సీజే ధర్మాసనం ముందు…

జనవరి నెలలో చేపట్టనున్న మూడు కీలక పథకాల అమలుపై సీఎం జగనన్న ఫోకస్

జనవరి నెలలో చేపట్టనున్న మూడు కీలక పథకాల అమలుపై సీఎం జగనన్న ఫోకస్.. ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం జగనన్న వీడియో కాన్ఫరెన్స్.. పథకాల అమలు, లబ్దిదారుల భాగస్వామ్యం తదితర అంశాల పై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగనన్న

మంత్రి ఉషశ్రీ చరణ్ సంచలన ప్రకటన

అనంతపురం జిల్లా మంత్రి ఉషశ్రీ చరణ్ సంచలన ప్రకటన.. వచ్చే ఎన్నికల్లో నేను పెనుకొండ నుంచి పోటీ చేస్తున్నా అధిష్టానం నుంచి నాకు ఆదిశగా ఆదేశాలు వచ్చాయి సీఎం జగన్ ఆదేశించారు..నేను పెనుకొండ వెళ్తున్నా కళ్యాణదుర్గం స్థానాన్ని బోయలకు కేటాయించాలని నిర్ణయించారు…

You cannot copy content of this page