CM Chandrababu : ఐదేళ్ల తర్వాత ఏపీ ప్రజలకు మళ్లీ స్వాతంత్ర్యం వచ్చినట్లు ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు

Chief Minister Chandrababu said that the people of AP have got freedom again after five years Trinethram News : ఎంతో నమ్మకంతో రాష్ట్ర ప్రజలు కూటమికి ఏకపక్ష విజయం కట్టబెట్టారని, కొత్త ప్రభుత్వంపై ప్రజల…

CM Chandrababu : అన్న క్యాంటీన్లకు ప్రజలు విరాళాలివ్వాలి: సీఎం చంద్రబాబు

People should donate to these canteens: CM Chandrababu Trinethram News : దివంగత ఎన్టీఆర్ అడుగుజాడల్లో తమ ప్రభుత్వం పయనిస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘మాది పేదల ప్రభుత్వం. ఆర్థిక కష్టాలున్నప్పటికీ సామాజిక పింఛన్లు పెంచి అందిస్తున్నాం. పేదల…

Ration Card : ఏపీలో 6 నెలలు రేషన్ తీసుకోని కార్డులు కట్!

Cards that do not take ration for 6 months in AP will be cut! Trinethram News : జాతీయ ఆహార భద్రత చట్టం కింద 1,36,420 కార్డుదారులు 6 నెలలుగా రేషన్ తీసుకోవడం లేదని కేంద్రం…

Ration Card : ఏపీలో రేషన్ కార్డు రంగు మారుతుంది

Ration card color will change in AP Trinethram News : ఆంధ్రప్రదేశ్‌లో పాత రేషన్‌కార్డుల స్థానంలో కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం జారీ చేసిన రేషన్‌కార్డులపై వైసీపీ, వైఎస్‌ఆర్‌, వైఎస్‌ జగన్‌…

Revenue Meetings : త్వరలో ఏపిలో జరగాల్సిన రెవెన్యూ సదస్సులు వాయిదా

The revenue meetings scheduled to be held in AP soon have been postponed Trinethram News : అమరావతి ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 16న జరగాల్సిన ఆర్థిక సమావేశాన్ని సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లు మంత్రి…

CM Chandrababu : నేడు సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష

CM Chandrababu’s review at the secretariat today Trinethram News : ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌శాఖ.. ఆర్టీజీశాఖపై అధికారులతో చంద్రబాబు సమీక్ష రాష్ట్రానికి ఐటీ కంపెనీలను ఆహ్వానించేందుకు.. అవసరమైన పాలసీలపై చర్చించనున్న సీఎం https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Chandranna Gifts : ఏపీలో మళ్లీ చంద్రన్న కానుకల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది

The government is preparing to distribute Chandranna gifts again in AP Trinethram News : టీడీపీ గత ప్రభుత్వంలోనూ చంద్రన్న కానుకల పంపిణీజగన్ అధికారంలోకి వచ్చాక పథకాల నిలిపివేత ప్రభుత్వంపై ఏడాదికి రూ. 538 కోట్ల అదనపు…

MLA Vallabhaneni Vamsi : హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్

Former MLA Vallabhaneni Vamsi’s petition in the High Court Trinethram News : 14th Aug : గన్నవరం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన వంశీ.. నేడు విచారణ చేయనున్న…

Fire in Dino Park : విశాఖ డైనో పార్క్ లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి

A sudden fire broke out in Visakha Dino Park Trinethram News : విశాఖ నగరంలో బీచ్ రోడ్డు వద్ద ఉన్న డైనో పార్క్ లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి ఒక్కసారిగా దట్టమైన పొగలతో కూడిన మంటలు వ్యాపించి…

MLC by Election : విశాఖ స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి దూరం

Alliance distanced from Visakhapatnam MLC by election Trinethram News : అమరావతి: ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం ఉపఎన్నికకు కూటమి దూరంగా ఉండనుంది. ఈ మేరకు తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు నిర్ణయం…

You cannot copy content of this page