నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు.. ఎందుకంటే..?

నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు.. ఎందుకంటే..? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. రెడ్ బుక్ అంశంపై ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రెడ్‌బుక్‌ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారని అధికారులు CID కోర్టును…

జ‌గ‌న్ పోరాటం ద‌క్కేనా విజ‌యం

CM YS Jagan Comment : జ‌గ‌న్ పోరాటం ద‌క్కేనా విజ‌యం..మ‌రోసారి ప‌వ‌ర్ కోసం ప్ర‌య‌త్నం ఏపీ విడి పోయాక అనూహ్యంగా త‌ల‌పండిన రాజ‌కీయ పార్టీ తెలుగుదేశంకు చుక్క‌లు చూపించాడు వైసీపీ బాస్ , సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. అనూహ్యంగా…

పొలిటికల్ బ్లాస్టింగ్ న్యూస్.. ఏపీలో 2014 సీన్ రిపీట్

AP Politics: పొలిటికల్ బ్లాస్టింగ్ న్యూస్.. ఏపీలో 2014 సీన్ రిపీట్ ! ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. వైసీపీలో సీట్లు మార్పులతో హడావిడి జరుగుతుంది. అటు టీడీపీ-జనసేన పార్టీలు సీట్లు సర్దుబాటుపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో…

దరివాదకొత్తపాలెం గ్రామస్తులు వైసిపీ నుండి టీడీపీ లో చేరిక

దరివాదకొత్తపాలెం గ్రామస్తులు వైసిపీ నుండి టీడీపీ లో చేరిక వర్మ తోనే మేము అంటున్న దరివాదకొత్తపాలెం రెడ్డి సామాజికవర్గ నాయకులు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షులు కావూరి శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో…

మార్చి 18 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పది, ఇంటర్‌ పరీక్షలు

మార్చి 18 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పది, ఇంటర్‌ పరీక్షలు ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యా పీఠం పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 18 నుంచి 27 వరకు జరగనున్నాయి. ఈ మేరకు సార్వత్రిక విద్యా పీఠం డైరెక్టర్‌ నాగేశ్వరరావు ఓ…

టీచర్స్ జాబ్స్ స్కామ్ కేసులో ఈడీ దాడులు

టీచర్స్ జాబ్స్ స్కామ్ కేసులో ఈడీ దాడులు టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం కోల్కతాలోని తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. వ్యాపారవేత్తలు సుబోధ్ సచర్, అశోక్ యదుకకు చెందిన రెండు ఫ్లాట్లు సహా బుర్రాబజార్కు చెందిన…

పెన్షన్ల పెంపు.. సీఎం కీలక ఆదేశాలు

పెన్షన్ల పెంపు.. సీఎం కీలక ఆదేశాలు AP: జనవరి 1 నుంచి YSR పెన్షన్ కానుక రూ.3వేలకు పెంచుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు ‘పెంచిన పెన్షన్లు జనవరి 1 నుంచి 8వ తేదీ వరకు పంపిణీ చేయాలి. ఇందులో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ…

నూతన నుడా భవనాన్ని ప్రారంభించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

నూతన నుడా భవనాన్ని ప్రారంభించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు నగరంలోని గాంధీ నగర్ లో ఆరు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన నుడా భవనాన్ని నుడా చైర్మెన్ ముక్కాల ద్వారకానాథ్, జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ,…

సమాజ మార్పు లో మహిళల పాత్ర కీలకం

సమాజ మార్పు లో మహిళల పాత్ర కీలకం. మార్పు కోసం ముందుకు వచ్చిన మహిళలకు అభినందనలు. నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ కాలేజ్ నందు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ 40, 42, 43, 45 డివిజన్ ల…

You cannot copy content of this page