నేటి నుంచి ఉద్యోగుల బదిలీలు

Employee transfers from today Trinethram News : 15 శాఖల్లో ప్రభుత్వోద్యోగుల బదిలీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదేళ్ల సర్వీసు పూర్తైన ఉద్యోగులందరికీ ట్రాన్స్ఫర్ తప్పనిసరి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు విడుదల…

సీఎం చంద్రబాబుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు

Women leaders and Brahmakumaris tied rakhis to CM Chandrababu Trinethram News అమరావతి :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును…

కెమెరా చేతపట్టి స్వయంగా ఫోటో జర్నలిస్టును ఫోటోలు తీసిన సీఎం

The CM took photos of the photojournalist himself holding the camera Trinethram News :Andhra : • వరల్డ్ ఫోటోగ్రఫీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

YCP : కడప జిల్లాలో వైసీపీ అలర్ట్

YCP alert in Kadapa district జడ్పీటీసీలకు అధిష్టానం నుంచి పిలుపు.. జడ్పీటీసీలు అందరూ ఈ నెల 21వ తేదీన విజయవాడకు రావాలంటూ ఆదేశాలు.. ప్రత్యేకంగా సమావేశం కానున్న వైఎస్ జగన్.. Trinethram News : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత..…

Medical Staff Protest : మదనపల్లెలో వైద్య సిబ్బంది నిరసన

Medical staff protest in Madanapalle Trinethram News : అన్నమయ్య జిల్లా మదనపల్లె కోల్ కత్తాలో వైద్య విద్యార్థిని, జూనియర్ డాక్టర్ మౌమిత పై జరిగిన గ్యాంగ్ రేప్ ఆపై హత్య చేసిన ముస్కరులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా…

Alla Nani : వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా

Former Deputy CM of YCP resigns Trinethram News : Andhra Pradesh : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు. మీడియాతో…

Ayyannapatra : అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలి: అయ్యన్నపాత్రుడు

People should suspend MLAs who do not come to the assembly: Ayyannapatra అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. సభా సంప్రదాయాలను పాటించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సభ్యులు…

Teachers : మన్యమా జిల్లాలో ఉపాధ్యాయులు వాగులో కొట్టుకుపోయారు

In Manyama district, teachers were washed away in a stream Trinethram News : మన్యం జిల్లా : ఆగస్టు 17శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కొండల్లోని వాగుల నుంచి నీరు ప్రవహించింది. తోనా ఇక్కడికి రావద్దని…

Kudumbashree : ఏపీలో కేరళ తరహా కుటుంబశ్రీ వ్యవస్థ

Kerala style Kudumbashree system in AP Trinethram News : కేరళలో ప్రవేశపెట్టిన ‘కుటుంబశ్రీ’ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. మొదటి దశకు ఏడు రాష్ట్రాలను ఎంపిక చేశారు. ఇందులో ఏపీ కూడా ఉంది. ఏపీలో అనంతపురం,…

CM Naidu met PM Modi : నేడు ప్రధాని నరేంద్ర మోడీ తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

CM Chandrababu Naidu met Prime Minister Narendra Modi today Trinethram News : న్యూ ఢిల్లీ : ఆగస్టు 17ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండ్రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఢిలీ విమానాశ్రయంలో చంద్రబాబుకు…

You cannot copy content of this page