సజ్జల రామకృష్ణారెడ్డితో నేను గొడవపడలేదు: – గోరంట్ల మాధవ్
సజ్జల రామకృష్ణారెడ్డితో నేను గొడవపడలేదు: – గోరంట్ల మాధవ్ చావో, రేవో వైసీపీలోనే అన్న గోరంట్ల మాధవ్ త్వరలోనే జగన్ ను కలుస్తానని వెల్లడి పార్టీలో తనకు సరైన గౌరవం ఉంటుందని ఆశాభావం
సజ్జల రామకృష్ణారెడ్డితో నేను గొడవపడలేదు: – గోరంట్ల మాధవ్ చావో, రేవో వైసీపీలోనే అన్న గోరంట్ల మాధవ్ త్వరలోనే జగన్ ను కలుస్తానని వెల్లడి పార్టీలో తనకు సరైన గౌరవం ఉంటుందని ఆశాభావం
రెండేళ్ల తర్వాత లోటస్ పాండ్ నివాసానికి వెళ్తున్న జగన్.. కేసీఆర్ ను పరామర్శించిన జగన్ కేసీఆర్ నివాసంలో భోజనం చేయనున్న ఏపీ సీఎం అనంతరం లోటస్ పాండ్ లో తన తల్లిని కలవనున్న జగన్
వైసీపీలో అవకాశం లేకనే షర్మిల.. తెలంగాణలో పార్టీ పెట్టుకుంది తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి YSRTPని కాంగ్రెస్ లో విలీనం చేసింది షర్మిలతో సహా ఎవరు ఏ పార్టీలో చేరినా, ప్రజల ఆశీస్సులు జగన్ పైనే ఉన్నాయి
ఏసిబి అధికారులు మెరుపు దాడి…… దర్శి పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు ఆకస్మిక మెరుపు దాడులు దర్శి ఎస్సై లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు…. పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న ఏసిబి సోదాలు….. ఉత్కంఠ పరిస్థితిలో దర్శి ప్రజలు…..…
త్వరలో విశాఖ పట్నం నుంచి సింగపూర్ కి క్రూయిజ్ సేవలు ప్రపంచ పర్యాటక రంగంలో విశాఖకు ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. చెన్నై నుంచి విశాఖ మీదగా సింగపూర్ క్రూయిజ్ సేవలు మార్చిలో ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం లిట్టోరల్ క్రూయిజ్ లిమిటెడ్ తో…
రికార్డ్ వేగం తో 18 నెలల్లోనే రామాయపట్నం పోర్ట్ ‘రెడీ’ నెలాఖరుకు తొలి నౌకను తీసుకువచ్చేందుకు ప్రణాళిక నెల్లూరు జిల్లాలో సుమారు 850 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,902 కోట్ల పెట్టుబడి అంచనాతో రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్ 2022 జూన్లో భూమి…
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు నేడు కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల జగనన్న వదిలిన బాణం రివర్స్ లో తిరుగుతోందన్న చంద్రబాబు చెల్లి నిర్ణయంతో జగన్ సీఎం సీటుకే ఎసరు వచ్చే అవకాశం ఉందని…
కృష్ణాజిల్లాపెనమలూరు నియోజకవర్గం కంకిపాడు టోల్ ప్లాజా వద్ద భారీగా వెండి పట్టివేత నిన్న రాత్రి కారులో అక్రమంగా తరలిస్తున్న 132 కేజీల వెండి స్వాధీనం చేసుకున్న కంకిపాడు పోలీసులు. సుమారు 92 లక్షల విలువ ఉంటుంది అని ఎలాంటి బిల్లులు లేవని…
టెంపుల్ సిటీలో కోవిడ్ కలకలం.. చికిత్స పొందుతూ కోవిడ్తో ఒకరు మృతి తిరుపతి: తిరుపతి జిల్లాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తిరుపతి రుయా ఆసుపత్రిలో కొవిడ్ కేసుల సంఖ్య 20 కి చేరుకుంది. గత వారం రోజులుగా పెరుగుతున్న…
రాజధాని అమరావతి కేసుల విచారణ ఏప్రిల్కు వాయిదా రాష్ట్ర రాజధాని అమరావతి కేసుల విచారణను అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల్కు వాయిదా వేసింది. ఏప్రిల్లో సుదీర్ఘంగా వాదనలు విన్న తరువాతే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. అమరావతే రాజధాని అంటూ…
You cannot copy content of this page