బాపట్ల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ధర్నా..మూడవరోజు

Trinethram News : 5th Jan 2024 బాపట్ల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ధర్నా..మూడవరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, చేస్తున్న దశలు వారి పోరాటం వంట వార్పు,పోరాటం చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు ఎత్తకుండా…

వైఎస్సార్సీపీ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా

వైఎస్సార్సీపీ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా రాయదుర్గం ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం తనకు సీటు లేదని బయటకు పంపించేశారు. నాకు నమ్మించి మోసం చేశాడని, ఇండిపెండెంట్ గా…

విశాఖ 33వ డివిజన్ వెంకటేశ్వరమెట్ట చేరుకున్న నారా భువనేశ్వరి

Trinethram News : 5th Jan 2024 విశాఖ 33వ డివిజన్ వెంకటేశ్వరమెట్ట చేరుకున్న నారా భువనేశ్వరి టీడీపీ కార్యకర్త జాగరపు చిన్న కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ చంద్రబాబు అరెస్టుకు మనస్తాపంతో చనిపోయిన వారి కుటుంబాలకు పరామర్శ

తిరుమల నుంచి అయోధ్యకు లక్ష లడ్డూలు

Trinethram News 5th Jan 2024 తిరుమల నుంచి అయోధ్యకు లక్ష లడ్డూలు అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తోంది. మరో 17 రోజుల్లో భారత్లోనే అత్యంత అద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు.…

బాలినేనితో మాజీ మంత్రి , ఆయన కుమారుడు భేటీ

Trinethram News : 5th Jan 2024 Balineni Srinivasa Reddy: బాలినేనితో మాజీ మంత్రి , ఆయన కుమారుడు భేటీ.. ప్రకాశం :హైదరాబాద్‌లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీర్ భేటీ…

10 రోజుల్లో టీడీపీ తొలి జాబితా?

10 రోజుల్లో టీడీపీ తొలి జాబితా? Trinethram News Andhra Pradesh : నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల మార్పులతో YCP ఎన్నికల హీట్ పెంచగా, Telugu Desham Party కూడా రంగం సిద్ధం చేసుకుంటోంది. దాదాపు 90 మంది అభ్యర్థులతో 10-14 రోజుల్లో…

చంద్రబాబుకు నేను వెన్నుపోటు పొడవలేదు: కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

Trinethram News : చంద్రబాబుకు నేను వెన్నుపోటు పొడవలేదు: కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు తాను వద్దని చంద్రబాబే అనుకున్నారన్న కేశినేని నాని ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తానని ధీమా మీడియాను పట్టించుకోవడాన్ని మానేశానన్న కేశినేని

అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు అస్వస్థత

అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు అస్వస్థత గురువారం నీరసంగా ఉన్న తమ్మినేనిని ఆసుపత్రికి తరలించిన కుటుంబసభ్యులు మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న వైద్యులు ఒక రోజు పర్యవేక్షణలో ఉంచి పంపిస్తామని చెప్పిన వైనం

20 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

Trinethram News : తిరుమల 20 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 59,522 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 18,544 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.51 కోట్లు.

ఎంపీ కేశినేని నానికి క్లారిటీ ఇచ్చేసిన టీడీపీ

Trinethram News : అమరావతి ఎంపీ కేశినేని నానికి క్లారిటీ ఇచ్చేసిన టీడీపీ. బెజవాడ ఎంపీ టిక్కెట్టను వేరే వారికి కేటాయిస్తున్నట్టు స్ఫష్టీకరణ. ఇదే విషయాన్ని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఎంపీ కేశినేని నాని. తిరువూరు ఘటన…

You cannot copy content of this page