మంత్రి రోజాకు వైసిపి పార్టీ షోకాజ్ నోటీసు
మంత్రి రోజాకు వైసిపి పార్టీ షోకాజ్ నోటీసు పెద్దిరెడ్డి తో రోజా అంతర్గత కలహాల నేపథ్యంలో షోకాజ్ నోటీసు పంపిన జగన్… 24 గంటల్లో వివరణ ఇవ్వకపోతే పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సి ఉంటుంది అని ఆ నోటీసు…
మంత్రి రోజాకు వైసిపి పార్టీ షోకాజ్ నోటీసు పెద్దిరెడ్డి తో రోజా అంతర్గత కలహాల నేపథ్యంలో షోకాజ్ నోటీసు పంపిన జగన్… 24 గంటల్లో వివరణ ఇవ్వకపోతే పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సి ఉంటుంది అని ఆ నోటీసు…
Chandrababu: రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం రావాలి: చంద్రబాబు ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ప్రజల ఉత్సాహం చూస్తోంటే.. వైకాపా పతనం ఖాయమనిపిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. జన సునామీ చూసి తాడేపల్లి పిల్లి వణుకుతోందన్నారు.. మంగళవారం ఆళ్లగడ్డలో నిర్వహించిన ‘రా..…
విజయవాడ ధర్నా చౌక్ లో తీవ్ర ఉద్రిక్తత.. అంగన్ వాడీల అరెస్టుకు యత్నం విజయవాడ ధర్నా చౌక్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఘటనా స్థలం వద్దకు పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎస్మా ప్రయోగించినా ఆందోళన విరమించని అంగన్…
YSRCP: శింగనమల ఎమ్మెల్యేపై సీఎం జగన్ ఆగ్రహం.. తాడేపల్లికి పిలుపు అమరావతి: శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై వైకాపా (YSRCP) అధినేత, సీఎం జగన్ (YS Jagan) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్బుక్ లైవ్లో ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో…
అమరావతి అనర్హత వేటుపై వైసీపీ పిటిషన్ వేసిన విషయం తెలియదు అనర్హత విషయమై నాకు ఎలాంటి నోటీసులు రాలేదు నా వివరణ తర్వాతే అనర్హతపై నిర్ణయం తీసుకోవాలి నోటీసులు వచ్చాక స్పందిస్తా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిఅమరావతి అనర్హత వేటుపై వైసీపీ…
5.64 లక్షల పేర్లను అనర్హులుగా గుర్తించాం:ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి మీడియా సమావేశం కాకినాడలో పెద్దమొత్తంలో ఓట్లను చేర్చుతున్న 13 మందిపై కేసు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆరుగురిపై ఎఫ్ఐఆర్ ఇప్పటివరకు 50 మంది…
అమరావతి పార్థసారధితో ముగిసిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి భేటీ అరగంటపాటు చర్చలు జరిగినా నో క్లారిటీ సారథి కార్యాలయం నుంచి వెళ్లిపోయిన అయోధ్య రామిరెడ్డి నిన్న సీఎంఓకు వెళ్లి వచ్చినా అసంతృప్తిగానే సారథి ఈ రోజు అయోధ్య రామిరెడ్డి బుజ్జగించినా మెత్తబడని…
అమరావతి ఎన్నికల కమిషన్ అధికారులను కలిసిన వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్ విజయసాయి రెడ్డి కామెంట్స్ ఈసీ కి మొత్తం ఆరు అంశాలపై నివేదిక అందించాము. జనసేనకి గుర్తింపు లేకపోయినా ఎందుకు ఆహ్వానించారాని ఆడిగాం. పొత్తు లో భాగంగా టీడీపీ…
నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్కు TDP నిర్ణయం కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్..మద్దాలి గిరిపై అనర్హత పిటిషన్ ఇవ్వనున్న టీడీపీ పార్టీమారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని..స్పీకర్కు ఫిర్యాదు చేయనున్న టీడీపీ
వైసీపీ ఎంపీ అభ్యర్థులుగా వీరు దాదాపుగా ఉండే అవకాశం.. ప్రస్తుతం పరిశీలనలో బొత్స ఝాన్సీలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఖరారు పరిశీలనలో చలమలశెట్టి సునీల్ పరిశీలనలో గోకరాజు గంగరాజు, శ్రీరంగనాథరాజు(ఆచంట ఎమ్మెల్యే), శ్యామలా దేవి(కృష్ణంరాజు భార్య) పరిశీలనలో డైరెక్టర్ వివి వినాయక్…
You cannot copy content of this page